హైదరాబాద్ స్టేట్ను భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో తెలంగాణను ఆంధ్రాలో కలిపిన నెహ్రూ, 1969 తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన ఇందిరాగాంధీ సరసన మోదీ నిలుస్తారని గడిచిన తొమ్మిదేండ్ల పాలన నిరూపించింది.
ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సంస్థలు సమర్పించిన అభివృద్ధి, ప్రగతి నివేదికలలో తొమ్మిదేండ్ల బీజేపీ ప్రభుత్వం ఓ వైఫల్యాల పుట్ట అని రూడీ అయ్యింది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే 50కి పైగా ప్రధాన సూచీలు, అ�
ఎరువులు, ఇతర సబ్సిడీల ద్వారా ఏదో రూపంలో ప్రతి రైతు ఏటా రూ.50 వేలు ప్రభుత్వం నుంచి పొందుతున్నట్టు ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.90 వేల కోట్లకు తగ్గకుండా ఇస్తున్నట్టు ఉద్ఘాటించారు.
ఉమ్మడి పౌరస్మృతి.. మనదేశంలో దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పదమూ, చర్చనీయాంశమూ అయిన అంశాల్లో ఇదీ ఒకటి. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం నుంచే యూసీసీపై తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. రాజ్యాంగ కర్తలు కూడా ర�
Train accidents | దేశంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రధాని మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నందికొండ హిల్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�
తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ (PM Modi) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణపై (Telangana) వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్�
ఉద్యోగాల కోసం దేశంలో కోట్లాది మంది యువత పడిగాపులు కాస్తున్నారు. గడిచిన రెండేండ్లలో చూడని స్థాయిలో నిరుద్యోగిత పెరిగిపోయిందని సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ సర్కా�
ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే గతంలో ఆ రాష్ట్ర ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉన్నా... ప్రధానమంత్రి స్థాయిలో వివక్ష ఉండేది కాదు. ఆ రాష్ర్టా�
Lalu Prasad Yadav | దేశానికి ప్రధాని కావాలనుకునేవారు భార్య లేకుండా ఉండరాదని, జీవిత భాగస్వామి లేకుండా ప్రధాని నివాసంలో ఉండటం తప్పని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్పై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం కాజీపేటలో శాసన మండలి డిప�
వరంగల్లో ప్రధాని మోదీ పర్యటనకు ముందే బీజేపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంపై గురువారం సొంత పార్టీ నాయకులు దాడి చేసి అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. ఇదంతా