India vs Canada | జీ-20 సదస్సు వేదికగా భారత్-కెనడా మధ్య రాజుకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. కెనడాలో ఖలిస్థానీ ఆందోళనల విషయంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖలిస్థానీ ఉగ్రవాది, ఖల�
Jamili Elections | లోక్సభకు ముందస్తు ఎన్నికలు లేనట్టేనా? పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంతో పరిశీలకులు ఈ అంచనాకు వస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరుస్తూ ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
అధికారం కోసం అందమైన అబద్ధ్దాలు, ఆకట్టుకునే మాటలు చెప్పి... గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే మరిచిపోతున్నాయి జాతీయ పార్టీలు. ప్రధానంగా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో ప్రధాని మోదీ ప్రభుత్వం చ�
‘మహిళలే దేశాన్ని నడిపే నవశక్తులు’.. ఇది ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మహిళా సాధికారత, మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస
సమాజాన్ని కుల, మతాలవారీగా చీల్చి ప్రజల మధ్య ఉద్రిక్తలు, వైషమ్యాలు రెచ్చగొట్టే దౌర్భాగ్యపు రాజకీయాలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి �
ప్రధాని మోదీ తెలంగాణపై పదే పదే విషం చిమ్ముతున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పార్లమెంట్లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
మూడు దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని పోరాటం చేశారని, దాని ఫలితంగానే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు తీరును చూస్తే వచ్చే ఎన్నికల్లో మహిళా బిల్లు రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
ప్రధాని మోదీ పచ్చి అబద్ధ్దాల కోరని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
Samvidhan Sadan | నరేంద్ర మోదీ కేంద్రంలో ఎలాంటి పదవులు నిర్వహించకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. పదేండ్ల క్రితం ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటు వద్దకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద శిరస్సు ఆనించి లోపలకు అడుగ�
పార్లమెంటులో మా అక్క చెల్లెళ్లకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే.. నేడు బతుకమ్మ పేర్చినంత సంబురంగా ఉంది. బతుకమ్మ పేర్చాలంటే మన ఆడబిడ్డలు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది.
Minister Harish Rao | ప్రధాని మోదీ ఎప్పుడు అవకాశం చిక్కినా తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో సంబురాలు చేసుకోలేదని అంటున్నారని.. ఇంతకంటే అన్యాయం
Parliament | కొత్త పార్లమెంట్ (Parliament) కొలువుదీరింది. కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session)నేటి నుంచి కొత్త భవనంలో జరగనున్న విషయం తెలిసిందే.