ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై పౌరుల అభిప్రాయాలు తెలిపే గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు లా కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ప్రజలు తమ అభిప్రాయాలను లా కమిషన్ వెబ్సైట్కు సమర్పించవచ్చని పేర్కొంది.
మరీ గింతన్యాలమా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఇంతకాలం టార్గెట్ చేసి బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్టు మునగ చెట్టు ఎక్కించారు.
ప్రధాని మోదీకి (PM Modi) మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధానికి ఆ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం (France highest award) లభించింది. ప్రధాని మోదీకి దేశాధ్యక్షుడు మాక్రాన్ (President Macron) ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది �
Rafale Fighter Jets: 26 రఫేల్ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ జరిగిన డీఏసీ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రఫేల్స్తో పాటు స్కార్పీన్ సబ్మెరైన్లను కూడా కొనుగోలు చేసేందు�
దేశం అభివృద్ధి చెందిందని ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు గత తొమ్మిదేండ్ల మోదీ పాలనను నిష్పాక్షికంగా పరిశీలిస్తే వైఫల్యాలే తప్ప మరేం కనిపించదు. నిజానికి దేశ ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనాతీరుతో విసి�
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో దేశంలోనే రికార్డు స్థాయిలో ఏక కాలంలో 1.50 లక్షల మందికి పోడు పట్టాలు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
భారతదేశం ప్రపంచానికి అన్నం పెడుతుం ది. మీరేమీ దిగులు పడవలసిన పని లేదు... ఈ మాట మోదీ అనగానే ప్రపంచమంతా సంతోషించింది. దేశంలో ఆయన వ్యవసాయాన్ని ఎంత బాగా చేయిస్తున్నాడో అనుకొని మురిసిపోయింది. మరి దేశంలో ఏం జరిగ�
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
BJP | అంతర్జాతీయ కంపెనీలు భారత్ నుంచి పెద్దయెత్తున వెళ్లిపోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అసంబంద్ధ నిర్ణయాలు, ఏకపక్ష విధానాలు, రాజకీయ ఒత్తిళ్లే దీనికి ప్రధాన కారణంగా పారిశ్రామిక రంగ నిపుణులు విశ్ల�
భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్�
దేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి ఒక ప్రధానమైన చర్చాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని చట్టబద్ధం చేసే యోచనతో ముందుకురావడమే ఇందుకు కారణం. తొమ్మిదేండ్ల పాలనలో దీన్ని పట్టించుకోని నరేంద్�
పైసా నిధులు ఇవ్వకపోవడమే కాకుండా.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే మాడల్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై ప్రధాని మోదీ విమర్శలు ఎలా చేస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిప�