Manipur Violence | మణిపూర్లో కుకీ తెగకు చెందిన మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం.. మణిపూర్ మహిళలపై అమానవీయ చర్యలను ఖండించింది. రాజ్యాం
Minister KTR | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో ఇటీవలే చోటు చేసుకున్న ఓ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి �
ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూల
కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపీ తమ చేతుల్లో అధికారం ఉన్నదని అనేక సందర్భాల్లో సామాన్యుల జీవితాలతో ఆటలాడుకునే నిర్ణయాలు తీసుకున్నది. నోట్లరద్దు వంటి అనేక అర్ధరాత్రి నిర్ణయాలతో ప్రజలు ఉక్కిరిబిక్క
ఢిల్లీలో రైతుల ఆందోళన ఉధృతమై కేంద్రంలోని మోదీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అయిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అప్పటినుంచి కాంగ్రెస్ రైతు శ్రేయోభిలాషిగా నటించడం మొదలుపెట్టింది. కానీ ఆ పార్టీ అసలు స్వరూప
PM Modi | కేంద్రంలో ఉన్న బీజేపి ప్రభుత్వ ప్రధాని మోదీ విధానాలతో దేశం నాశనమైతుందని, మోదీని మళ్లీ గెలిపిస్తే దేశం నిర్వీర్యం అవుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు విజయ రాఘవన్ అన్నారు. నందిక�
Chandrayaan-3 | ఇస్రో ఇటీవల విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 లాంచింగ్ మాత్రమే పైకి కనిపిస్తున్నది. ఈ విజయం వెనుక చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి ఉన్నది. పీఎస్యూలను ప్రైవేటుపరం చేసే ఆత్రుతతో ఉ�
Essential Commodities Price | భారత్-నేపాల్ సరిహద్దును ఉత్తరాఖండ్లోని సమీప గ్రామస్థులు ఇటీవల తరచూ దాటుతున్నారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే... దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పక్క దేశానికి సాహస�
ఈశాన్య రాష్ర్టాలలో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో నేడు మరణ మృదంగం మోగుతున్నది. ఈ ఏడాది మే 3 నుంచి ప్రారంభమైన జాతుల మధ్య ఘర్షణల వల్ల దాదాపు 150 మంది చనిపోయారు. 25 గ్రామాలు, 350
Asian Games | ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్కు భారత ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ లేఖ రాశారు. ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశ�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆపై వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) పేర్కొంది.
Manipur | మణిపూర్లో హింసాకాండపై మౌనం వహిస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రత్యేక పాలనకు అనుమతులు ఇవ్వాలంటూ కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓవైపు డిమాండ్ చేస్తుండగా.. మరోవైప
మతాన్ని కేంద్రీకృతంగా చేసుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటున్నదని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్ (France) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi).. ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్ చీరను బహూకరించారు.