KTR | రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిపాజిట్ గల్లంతు ఖాయం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారు. నీవు ఎక్క�
Nama Nageshwar Rao | కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుత
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో చర్చ ప్రారంభమైంది. మొదటి రోజు చర్చలో భాగంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
మణిపూర్లో ఇద్దరూ గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై అత్యాచారం చేసిన సంఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత బయటకు వచ్చింది. బాధిత మహిళలు చెప్పినదాని ప్రకారం
‘అన్నీ నాకే దక్కాలే... లేకపోతే ఎవరికీ దక్కనివ్వను’ అనే బుద్ధి ప్రజాస్వామ్యానికి పనికిరాదు. ప్రస్తుతం దీన్ని నిండారా ఒంటబట్టించుకున్న పార్టీ బీజేపీ తప్ప మరొకటి లేదు. ఢిల్లీపై ఆ పార్టీ పెంచుకున్న అక్కసు చ�
No Confidence Motion: ఇది సంఖ్యా బలానికి చెందిన విషయం కాదు అని, మణిపూర్కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని, ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస�
KTR | కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే వస్తది.. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర తప్పకుండా ఉంటది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మన్నెగూడలో నిర్వహించిన జా
అది కేంద్ర ప్రభుత్వ పథకం.. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 21 చోట్ల ఈ కార్యక్రమం జరగగా.. గ్రేటర్
రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించి, మోడల్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ‘అమృత్ భారత్ స�
తెలంగాణ పుట్టుకనే ద్వేషించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రగతికి మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ బీజేపీ పాలిత ర�