ముందుచూపు లేని మోదీ సర్కారు ప్రజల ఆకలితో ఆడుకొంటున్నది. దేశ ప్రజల అవసరాలకు ఎంత ఆహార ధాన్యాలు అవసరమో కూడా తెలుసుకోలేంత గుడ్డితనంతో పాలస సాగిస్తున్నది. గోదాముల్లో నాలుగేండ్లకు సరిపడ బియ్యం నిల్వలున్నాయన
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా తేకుండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ హైద�
Adani | బిలియనీర్ గౌతమ్ అదానీ.. పొరుగు దేశం శ్రీలంకపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ పలు ప్రాజెక్టులతో పాగా వేసిన అదానీ.. మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లంకలో ఓ గ్రీన్ హైడ్రోజన
Minister KTR | సంపద సృష్టే అసలైన రాజకీయం (గుడ్ ఎకనామిక్స్ ఈజ్ గుడ్ పాలిటిక్స్) అని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా నమ్ముతారని, ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఎదగటానికి అదే కారణమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామా�
వరుసగా రెండో రోజూ మణిపూర్ అంశం పార్లమెంట్ను కుదిపేసింది. మణిపూర్ హింసపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో ఉభయ సభల్లోనూ శుక్రవారం గందరగోళం నెలకొన్నది. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ దద్దరిల్లింద�
విధాన నిర్ణయాలు చేయడంలో మోదీ సర్కారు మ రోసారి తప్పటడుగు వేసింది. దేశంలో ఆహార ధా న్యాల ధరలను నియంత్రించడంలో భాగంగా విదేశాలకు బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది.
Mallikarjun Kharge | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిజంగానే తీవ్రంగా పరిగణించి ఉంటే.. తొలుత ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (Biren Singh)ను బర్తరఫ�
ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ‘ఓట్ ఫర్ ఇండియా’ అంటూ పిలుపునిచ్చారు. పలు సమావేశాలు, సభల్లోనూ దాన్నే వల్లె వేశారు. అప్పుడు ఆయనింకా దేశానికి ప్రధాని కాలేదు. రూపాయి విలువ పెరగాలంటే, ధరలు తగ్గాలంటే, ఉద్యోగాలు రావ�
మణిపూర్ రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై స్పందించడానికి దేశ ప్రధాని మోదీకి 8 వారాల సమయం పట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. చివరకు సుప్రీంకోర్టు స్పందించి హింసను నివ
Manipur Violence | మణిపూర్లో కుకీ తెగకు చెందిన మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం.. మణిపూర్ మహిళలపై అమానవీయ చర్యలను ఖండించింది. రాజ్యాం
Minister KTR | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో ఇటీవలే చోటు చేసుకున్న ఓ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి �