బీద కుటుంబాల్లో పుట్టి, అన్నింటికి లేమిని అనుభవిస్తూ కౌమారదశ దాకా పెరిగిన మనుష్యులు రెండురకాలుగా తయారవుతారని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తారు. వారిలో సగం మంది జీవితంలో స్థిరపడ్డాక తమ పిల్లలు తమలాగా కష్
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
ఆరోగ్య తెలంగాణ సాధనలో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఆరోగ్య సంరక్షణలో ఆశాలు, ఏఎన్ఎంలు పోషిస్తున్న పాత్ర అమోఘం. వీరి సేవలను
చదువుకున్న మహిళలే కాకుండా చదుకోని మహిళలు కూడా స్టార్టప్స్ నిర్వహిస్తూ అమోఘంగా రాణిస్తున్నారు. గ్రామీణ మహిళలకు వ్యవసాయ రంగంలో వినియోగించే డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులు చేయడంపై శిక్షణనిస్తామని, దేశ వ్యాప�
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? అక్టోబర్లో లోక్సభ రద్దు కానున్నదా? ఈ డిసెంబర్, వచ్చే జనవరిలో 5 రాష్ర్టాలకు జరుగాల్సిన ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించనున్నారా? వీటితోపాటే �
British orchestra: ఆర్కెస్ట్రాలో జాతీయ గీతం అదిరిపోయింది. కొత్త తరహా ఇన్స్టుమెంట్స్తో జన గణ మణ సాంగ్ను రికార్డు చేశారు. గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ ఆ సాంగ్ను రికార్డింగ్ చేశారు. లండన్లో అబ్బే స్ట�
భారత్మాల పరియోజన- 1(బీపీపీ-1) కింద ఢిల్లీ - గుర్గావ్ల మధ్య ‘ద్వారకా ఎక్స్ప్రెస్ వే’ నిర్మాణంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు కాగ్ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో (Red Fort) జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించ
అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ‘బీజేపీ 100 అబద్ధాలు’ పేరుతో ముద్రించిన పుస్తకంలో బట్టబయలు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆగస్టు 15 సందర్భంగా భద్రతా సంస్థలు పకడ్బందీ ఏర్పాట్లు �