సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతిపైసాను అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకు అవసరమైన మూలధన వ్యయంలో రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపారు.
‘భారత దేశ ప్రజాస్వామ్యం ఆందోళనకరంగా ఉంది.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల విచ్ఛిన్నమే ధ్యేయంగా పెట్టుకున్నారు. పార్లమెంట్లో జవాబుదారీతనం లోపించింది.‘ అంటూ కొందరు మేధావుల�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ‘సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనేద�
బీజేపీ నేత ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఏఎన్ఎంలకు దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్
PM Modi | అధికారాన్ని అప్పగిస్తే వచ్చే ఐదేండ్లలో తామేం చేస్తామన్న విషయాలను కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెడ్తాయి. ఐదేండ్లపాలనలో తామేం చేసి చూపించామో.. ఇంకా మిగిలిపోయిన పనులను ఎప్పటిలోపు �
Adani Group |రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్ కూడా కీలక భూమిక పోషించింది. ర
తమకు ప్రత్యేక అధికార యంత్రాంగం కావాలంటూ మణిపూర్లోని కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కుకీ తెగ ప్రాబల్యం అధికంగా ఉన్న ఐదు జిల్లాలకు కలిపి ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ (సీఎస్), డీజీపీన
ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ మనది. ఇప్పటికీ అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయరంగం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది. జీడీపీలో వ్యవసాయం వాటా 20 శాతానికి అటూ ఇటూగా ఉంటున్నద�
Mallikarjun Kharge | ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్దేనని, దాంతోనే నరేంద్రమోదీ, అమిత్షా వంటి వ్యక్తులు ప్రధాని, హోంమంత్రి పదవులను చేపట్టగలిగారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్�
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకట
గాంధీజీ వారసత్వానికి మోదీ సర్కారు పాతరేస్తున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారణాసిలోని గాంధేయ సామాజిక సేవా సంస్థ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన కట్టడాలను ఇటీవలే నేలమట్టం చేసిన కేంద్ర ప్రభు
PM Vishwakarma Yojana | తెలంగాణలో కులవృత్తుల కోసం అమలుచేస్తున్న రూ. లక్ష సాయం పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఈ పథకాన్ని విశ్వకర్మ యోజన పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మొత్తంగా రూ.13 వేల కోట్లతో �
మణిపూర్ హింసను నివారించడంలో విఫలమైన సీఎం బీరేన్సింగ్ను పదవి నుంచి తొలగించాలని ఐద్వా (ఆల్ ఇండియా వుమెన్స్ అసోసియేషన్) డిమాండ్ చేసింది. మణిపూర్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇటీవల ఐద్వా బృందం ఆ �