ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్ను ప్రపంచానికే ‘విశ్వగురు’గా మార్చారని, భారత్ ‘సూపర్ పవర్'గా మారుతున్నదని గప్పాలకుపోతూ బీజేపీ పరివారం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలింది. దేశ ఆర్థిక రంగానికి కీ�
బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా రోజురోజుకు దిగజారుతున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా మారిందనే గప్పాలు ఉత్తివేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
పేదల బతుకులు మార్చుతామని ప్రగల్బాలు పలికిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వారి బతుకుల్లో మంటపెట్టింది. కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న సిలిండర్ ధర అమాంతంగా రూ.1158లకు పెంచేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే కాక
Irrigation water | ఇప్పటికే వ్యవసాయానికి వినియోగించే పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని నానా విధాలుగా రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నరేంద్రమోదీ సర్కారు ఇప్పుడు సాగునీటిపైన పన్ను విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది
Rahul Gandhi: భారత్లోని అరుణాచల్ భూభాగాన్ని తమ ప్రాంతంగా చిత్రీకరిస్తూ చైనా తాజాగా ఓ మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లడాఖ్లో ఒక్క ఇంచ
Chandrayaan-3 | ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సాధించిన ఘన విజయం మనకు పైకి కనిపిస్తున్నది. అయితే ఈ లక్ష్యసాధన వెనుక చాలా మంది శాస్త్రవేత్తల, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి దాగివున్నదనేది అక్షర సత్యం. ఏ విషయంలోనైనా గెలిచ
PM Modi | లోక్సభతోపాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ సర్కారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అడ్డూఅదుపూ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దోపిడీ శాఖగా మారిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
Adani ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో భారీ అవినీతి బయటపడింది. కరెంట్ కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అదానీ కంపెనీకి అను�
Agriculture | వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేందుకు మరోసారి మోదీ సర్కార్ కుట్రలు పన్నింది. ఇప్పటికే కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాసే విధంగా మూడు నల్ల చట్టాలను తెచ్చేందుకు యత్నించి చేతులు కాల్చుకున్న కేంద్రం.. మరోసా�
గ్రామాల్లోని పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకా’నికి (ఎంజీఆర్ఈజీఎస్) కేంద్రం పాతరేస్తున్నది. ఒకవైపు బడ్జెట్లో ఏటా భారీగా నిధులకు కోతపెడుతున్న మోదీ సర్కా�
G20 Summit | ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఫోన్ చేశారు. భారత్లో జరుగనున్న జీ20 సమ్మిట్కు (G20 Summit)కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు. రష్యా తరుఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని చెప్