అది కేంద్ర ప్రభుత్వ పథకం.. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 21 చోట్ల ఈ కార్యక్రమం జరగగా.. గ్రేటర్
రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించి, మోడల్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ‘అమృత్ భారత్ స�
తెలంగాణ పుట్టుకనే ద్వేషించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రగతికి మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ బీజేపీ పాలిత ర�
CM KCR | మోదీకి తెలంగాణ అంటే ఏం పగనో అర్థం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సాధన - సాధించిన ప్రగతిపై చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా గుర్తింపు ఉన్న ప్రదీప్ సిన్హ్ వాఘేలా పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసినట్టు శనివారం ప్రకటించా�
చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 7న హ్యాండ్లూమ్ మార్చ్ను భారీ స్థాయిలో నిర్వహించనున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు వెంకన్న వెల్లడించారు. ఆయన ఢిల్లీ �
Adani Group | దేశంలో రద్దీగా ఉండే ఎనిమిది ఎయిర్పోర్టులను కేంద్రంలోని బీజేపీ సర్కారు అదానీ గ్రూప్నకు కట్టబెట్టింది. ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని కంపెనీలకు డీల్ అప్పగించవద్దంటూ డిపార్ట్మెంట్
రాబోయే ఎన్నికల ముందు ముచ్చటగా మూడో కోరికైన యూసీసీని తప్పనిసరిగా ప్రవేశపెట్టాలనే పట్టుదలతో ప్రధాని మోదీ ఉన్నాడు. ఆ హేయమైన ప్రణాళికను వింటుంటే చాలా ఆశ్చర్యంగానూ, బాధాకరంగానూ ఉన్నది. ఏడ్వ లేక నవ్వు వచ్చే వ
Manipur violence | 1949 అక్టోబర్ 15న భారత్లో అంతర్భాగమైన మణిపూర్, కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగి, అనేక పోరాటాల ఫలితంగా 1972లో ఒక రాష్ట్రంగా అవతరించింది. సుమారు 30 వరకూ వివిధ కులాలు, తెగలు ఉన్నా, ముఖ్యం�
Manipur | ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ని కలిశారు. మణిపూర్ (Manipur) సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరారు.