Telangana | ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చాం’.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మంగళవారం చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటనపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. �
ఒక పక్క దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలు ఈ విషయంలో టాప్లో ఉన్నాయి. అయితే వాస్తవాలను మరుగున పెట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, మంత్రులు అడ�
సైనికుల వీరోచిత పోరాటం, వారి ప్రాణ త్యాగంతో కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి విజయం లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అమరవీరుల పోరాటాన్ని, వారి త్యాగాలను దేశ ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు
Chandrababu | తెలంగాణకు బద్ధశత్రువైన చంద్రబాబుతోనే తెలంగాణను పొగడక తప్పని పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ది. వ్యవసాయం దండుగ అన్న బాబు నోటితోనే తెలంగాణలో నేడు సాగు పండుగైందని అనిపించిన చతురత కేసీఆర్ది. �
దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు, మణిపూర్ వీడియో అంశంపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ మంగళవారం ముంబైలో నిరసన కార్యక్రమాలను చేపట్టింది.
Rahul Gandhi | కొత్తగా ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి (Opposition front) పేరుపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయన్నారు. మోదీ విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ �
మణిపూర్లో స్త్రీల మానాలకు, పురుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది. పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండాపోయింది.