పైసా నిధులు ఇవ్వకపోవడమే కాకుండా.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే మాడల్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై ప్రధాని మోదీ విమర్శలు ఎలా చేస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిప�
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి నరేంద్ర మోదీ అంటూ జూలై-ఆగస్టు 2019 సంచికలో ‘బ్రిటిష్ హెరాల్డ్' వార్తా కథనం వెలువరించింది. ‘చాలా గొప్ప మ్యాగజైన్. భారత్ విశ్వగురు అయ్యింది’ అంటూ బీజేపీ నాయకులు ఆనాడ�
ఉమ్మడి పౌర స్మృతిపై ఏకాభిప్రాయం లేకున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు తొందరపాటు చర్యలు చేపట్టిందా? తాను అనుకున్న మూడు లక్ష్యాలను పూర్తి చేసుకోవాలన్న ఆత్రుత తప్ప గొప్ప ఆలోచన లేదా? అంటే.. అవునన్న విమర్శలు వ�
PM Modi | ప్రజల తిండికి భరోసా లేదు.. నీటికి గ్యారెంటీ లేదు.. చివరకు ఆరోగ్యానికీ విలువ లేదు.. ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలన తీరు. అడ్డదిడ్డ నిర్ణయాలతో ఇప్పటికే ప్రజలకు తిండి, నీళ్లను పిరం చేసిన మోదీ సర్కారు..
రైతుబంధు ద్వారా 70 వేల కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. కానీ, మొదట్లో 13 కోట్ల మంది రైతులకు డబ్బులు వేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆ సంఖ్యను 3 కోట్లకు కుదించింది. ఇదీ �
మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 100 కోట్లు ఖర్చు చే సిందని ఎమ్మెల్యే బహిరంగంగా వ్యా ఖ్యల చేసిన నేపథ్యంలో బీజేపీకి ఈడీ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఏమైనా నోటీసు జారీ చేస్తాయా?
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధాని మోదీపైనే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అ న్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే అభివృద్ధి పనుల పేరు తో మోదీ �
Minister KTR | ట్విట్టర్ వేదికపైగా ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా డబ్బును ఖర్చు చేసిందని, రూ.100కోట్లు ఖర్చ�
Palla Rajeshwar Reddy | గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీజేపీ నేతలవి తప్పుడు వ్యాఖ
Vande Bharat Train | ప్రధాని మోదీ (PM Modi) ప్రతీ దానిని కాషాయీకరిస్తున్నారు. భారతదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న జీ20 సమావేశాల లోగోను తమ పార్టీ జెండాలో ఉండే కలర్లతో రూపొందించారు. కమలం పువ్వు, కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో జీ20 సమ్మిట�
ప్రధాని నరేంద్ర మోదీ తె లంగాణ అభివృద్ధి కోసం చేసిందేం లేదని, దేశం తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో చాలా వెనకబడిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం కడుతున్న పన్నులతో గజరాత్�
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ�
దేశాన్ని 65 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు రూ.57 వేల కోట్ల అప్పులు చేస్తే.. తొమ్మిదిన్నరేండ్లలోనే మోదీ ప్రభుత్వం వంద లక్షల కో ట్లు అప్పులు చేసి దేశాన్ని అప్పుల కూపంలోకి తోసివేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా �