దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన కృషి లక్షలాది మంది జీవితాలను మార్చేసింది.
ఆహార భద్రతకు ఆయన భరోసా కల్పించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కృషితో పాటు ఆయన చేసిన ఆవిష్కరణలతో ఆయనో పవర్ హౌస్గా నిలిచారు.
– ప్రధాని నరేంద్ర మోదీ