భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల సీఎం కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దికును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామినాథన్ మహారాష్ట్రలోని వార్దాలో స్థాపించిన సెంటర్ ఫర్ ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ నిధుల కొరత వల్ల మూతపడిందని షేత్కారీ సంఘటన మాజీ నేత విజయ్ జవాంధియా తెలిపారు.
MS Swaminathan: గ్రీన్ రెవల్యూషన్కు ఆద్యుడు.. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. అత్యంత ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఎన్నో వరి, గోధుమ వంగడాలను సృష్టించిన స్వామినాథన్ 98 ఏళ్ల వయ�