నిరుపేదలందరికీ ఆహార భద్రతే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని మార్లగడ్డ క్యాంప్, మారుతీవారిగూడెం పంచాయతీల్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాలన�
చిరుధాన్యాల సాగుతో ఆహార భద్రత సాధ్యమని మహిళా రైతులు ఉద్ఘాటించారు. ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు కనుమరుగు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Millet cultivations | చిరుధాన్యాల సాగు(Millets cultivation)తో ఆహార భద్రత(Food security) సాధ్యమని, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడంతో సన్న, చిన్నకారు రైతులు సాగుచేస్తున్న పంటలు కనుమరుగు అవుతున్నాయని మహిళా రైతులు ఆవ�
వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి, రైతులకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా వర్షాలపై ఆధారపడి జరిగే సాగుకు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. పంటల దిగుబడి, చీడ పీడలు, మట్టి స్వరూపం పూర్తిగా దెబ్బతినే �
ఇతర రాష్ర్టాల తరహాలో తెలంగాణకు కేటాయించని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతున్న కేటాయింపులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధికి మోకాలడ్డుతున్న కేంద్రం.
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ప్రపంచ ఆహార భద్రత (జీఎఫ్ఎస్) సూచీ-2021లో భారత్ 71వ స్థానంలో నిలిచింది. మొత్తం 113 దేశాలపై అధ్యయనం జరిపి ఎకనమిస్ట్ ఇంపాక్ట్, కొర్టెవా అగ్రిసైన్స్ సంస్థలు ఈ జాబితాను విడుదల చేశాయి. ఆహ�
ఢిల్లీ : దేశ ఆహార భద్రతను కాపాడాలంటే గత సంవత్సరం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆహార భద్రత ప
హైదరాబాద్ : ఆకలి, పోషకాహార లోపం సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమ బృందం ప్రశంసించింది. భారత్ నుంచి ఆకలి, పోషకాహారలోపం సమస్యల�
హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో పేదలకు ఆహార భద్రత కల్పించే క్రమంలో భారత ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుందని భారత ఆహార సంస్థ, తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ అశ్వనీ కుమార్ గుప్తా తెలిపారు. ఈ సందర్భ�