దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకోసం వ్యక్తిగతంగా ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని చెప్పారు.
PM Modi | భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమం కోసం తాము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. రైతుల సంక్షేమం విషయంలో భారత్ ఎప్పుడూ ర
కంపెనీల ఏర్పాటుకు పంటలు పండించే రైతుల భూములను తీసుకోవద్దని చట్టంలో స్పష్టంగా ఉన్నదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి బీ చంద్రకుమార్ పేర్కొన్నారు.
Cannot treat farmers like criminals | తమ డిమాండ్ల కోసం రైతులు మరోసారి నిరసనలు, ఆందోళనలకు దిగారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ దీ�
1942 నాటి మాట. అటు గాంధీజీ తెల్లదొరలను ‘క్విట్ ఇండియా’ అన్నరోజులవి. రెండో ప్రపంచ యుద్ధం చండచండం, తీవ్రతీవ్రం అవుతున్నది. మరోవైపు వలసవాదం పుణ్యమా అని సమృద్ధ భారత్ ఆకలికేకలతో అలమటిస్తున్నది.
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ప్రదానం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వాగతిం
Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్నను ప్రకటించింది కేంద్రం. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా కే�
హరిత విప్లవం గుర్తుకురాగానే స్ఫురించే మొదటి పేరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. వ్యవసాయంలో ఆధునిక విధానాలను ప్రవేశపెట్టి దేశ ఆహార భద్రతను పెంచి దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి వెలకట్టలే�
MS Swaminathan | హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
భారత వ్యవసాయరంగంలో ఓ శకం ముగిసింది. ఆహారోత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు కారణమైన హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గ�
పంటచేను వణికింది.. అన్నంగిన్నె తొణికింది. హరిత సూర్యుడు అస్తమించాడని మట్టిపువ్వు
బెంగటిల్లింది. భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎంఎస్ స్వామినాథన్�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, సాగు పథకాలపై స్వామినాథన్ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
ఆకలిపై జరిగిన పోరాటంలో అలుపులేని వీరుడతడు. హరిత విప్లవ పితామహుడిగా చరితార్థుడు. సాగు బాగు కోసం ఆకుపచ్చని కలలుగన్న నిరంతర స్వాప్నికుడు. ఎం.ఎస్.స్వామినాథన్ మృతితో ఒక నిండైన, మెండైన జీవనయానం ముగిసింది. ఆహ�