Swaminathan: ఆహార భద్రత కోసం స్వామినాథన్ అహర్నిశలు శ్రమించినట్లు రాష్ట్రపతి ముర్ము అన్నారు. స్వామినాథన్ మృతి తీర్మని లోటును మిగిల్చిందన్నారు. భారత దేశ ప్రగతి కోసం స్వామినాథన్ తపించారని ప్ర�
Boinapalli Vinod Kumar | ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయి
Minister Vemula | భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామ�
Minister Gangula | భారత హరితవిప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మృతి పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. యావత్ దేశానికి తన పరిశోధనలతో ఎంతో సేవ చేసారన్నారు. ఆయన కృషితో నేడు భారతద�
Minister Jagadish Reddy | వ్యవసాయం రంగంలో అద్భుతాలు సృష్టించి ఎంఎస్ స్వామినాధన్ మరణం వ్యవసాయ రంగానికి పూడ్చ లేనిదని రాష్ట్ర విద్యుత్ శా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. భారత హరిత విప్లవ పితా మహుడిగా పేరొం�
Minister Errabelli | హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, మహిళా రైతుల సాధికారతకు ఆధ్యుడు, అధిక దిగుబడులు ఇచ్చే అనేక వరి వంగడాలను కనుగొన్న రైతు బాంధవుడు ఎంఎస్ స్వామినాథన్ మర�
MS Swaminathan: జన్యుపరమైన కొత్త వంగడాలను సృష్టించడం సులువైన విషయం కాదు. ఆకలి క్షోభను తీర్చాలన్నా.. ఆహారభదత్ర కల్పించాలన్నా.. అది స్వామినాథన్కే సాధ్యం. ఆ ప్రొఫెసర్ డెవలప్ చేసిన ఎన్నో రకాల వి
MS Swaminathan: గ్రీన్ రెవల్యూషన్కు ఆద్యుడు.. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. అత్యంత ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఎన్నో వరి, గోధుమ వంగడాలను సృష్టించిన స్వామినాథన్ 98 ఏళ్ల వయ�
రైతుబంధు రైతులోకానికి సముద్రంలో దీపస్తంభం వంటిదని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే మెచ్చుకుంటే.. రైతులకు అంధకారంలో వెలుగురేఖ వంటిదని విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు.
రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుంది హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ ప్రశంస ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులుకు అభినందన హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): దేశ విత్తనరంగంలో తెలంగాణ రాష్ర్టానిదే కీలక
తెలంగాణ లాంటి రాష్ర్టాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి కారణాలేంటి? వీటిపై ప్రభుత్వాలు...
జీవశాస్త్ర పరిజ్ఞానం మానవజాతి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నది. ఆహార, ఆరోగ్య సమస్యల పరిష్కారం నుంచి అంతరిక్షయానం వరకు ఎన్నో అద్భుతాలు శాస్త్రవిజ్ఞానంవల్లే...
దేశంలో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం మాట నిలుపుకోలేదు.ఆ మాట నిలబెట్టుకునేందుకైనా ఈ బడ్జెట్లో వ్యవసాయా నికి భారీగా కేటాయింపులు ఉంటాయనుకున్న రైతులకు మొండి చెయ్యి చూపింది మోదీ సర్కార�
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్రావుకు ప్రతిష్ఠాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డు దక్కింది. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీల
ఎమ్మెస్పీ అమలులో కేంద్రం ఘోర వైఫల్యం మోదీ సర్కారు నిర్లక్ష్యం రైతుకు దక్కని ఫలితం దేశవ్యాప్తంగా తూతూ మంత్రంగానే మద్దతు ధర 25 శాతానికి మించి పంట తీసుకోని కేంద్రం తెలంగాణలో మాత్రమే 100 శాతం అమలు 10 పంటలను ఎమ్మ�