రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందించాల్సింది పోయి ప్రధాని మోదీ తెలంగాణపై విషం చిమ్మడం సిగ్గుచేటని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వరంగల్ సభలో మోదీ మాటల్లో అబద్ధాలు, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం తప్ప మరేదీ కానరాలేదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మోదీ అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్మరని, అందుకే తొమ్మిదేండ్లలో ఇక్
ఓరుగల్లులో ప్రసిద్ధి చెందిన భద్రకాళీ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ భద్రకాళీ ఆలయంలో గడిపారు.
రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ శంకుస్థాపన పనుల కోసం నిర్దేశించిన స్థలంలో దాదాపు వారం నుంచీ బీజేపీ రాష్ట్ర నాయకులు, రైల్వే అధికారులు హడావుడి చేశారు. ప్రధాని మోదీ ఇక్కడికే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తారే�
Minister Sabitha Indra Reddy | వరంగల్ సభలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై చేసిన విమర్శలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు ఉ
PM Modi | తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం హమీలను అమలుచేయకుండా కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, విభజన హామీలు అమలు చేయకుండా ఏ మొఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్�
Minister Srinivas Goud | ఎన్నికల ముందు విభజన హామీలు నెరవేరుస్తారని ప్రజలంతా ఆశించారని, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం కక్కారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి విలేకరుల�
KTR | హైదరాబాద్ : వరంగల్ జిల్లా వేదికగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొనసాగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కాజీ�
Bayyaram Steel Plant: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయని, ముడి ఇనుము.. నీళ్లు, విద్యుత్తు, బొగ్గు, నైపుణ్యం ఉన్న వర్క్ఫోర్స్ ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సుదీర్ఘ కాలం నుంచ
ప్రధాని మోదీకి (PM Modi) వ్యతిరేకంగా వరంగల్లో (Warangal) నిరసన వ్యక్తమవుతున్నది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు (Flex), పోస్టర్లు (Posters) వెలిశాయి. తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు న
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేమని బీజేపీ సర్కారు తేల్చి చెప్పి యువత ఆశలకు గండికొట్టింది. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా నిర్మ�