రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ర్టాల్లో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లులో చట్టాన్ని పొందుపర్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మోద�
వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ.. ఇలా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా �
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో శుక్రవారం సీపీ మాట్లాడుతూ.. సుబేదారిలోని ఆర్ట్స్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం మామునూరు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్తారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్�
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల లబ్ధి కోసమే తెలంగాణలో పర్యటిస్తున్నారని, ఆయనకు ఇక్కడ అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వరంగల్�
సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కొన్నాళ్ల కింద మోదీని గుజరాత్ అల్లర్లకు సం బంధించిన ప్రశ్నలు వేసినప్పుడు కాలర్ మైక్ తీసేసి ఆయన వెళ్లిపోయిన విషయం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.
తెలంగాణలో చేనేత పరిశ్రమపై ఆధారపడి 40 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అత్యధికంగా పోచంపల్లిలో నేత కార్మికులు ఉన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులను నమ్ముకొని మగ్గాలపై చీరలు, చేనేత వస్త్రాలు ఉత్పత్తి చ
హైదరాబాద్ స్టేట్ను భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో తెలంగాణను ఆంధ్రాలో కలిపిన నెహ్రూ, 1969 తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన ఇందిరాగాంధీ సరసన మోదీ నిలుస్తారని గడిచిన తొమ్మిదేండ్ల పాలన నిరూపించింది.
ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సంస్థలు సమర్పించిన అభివృద్ధి, ప్రగతి నివేదికలలో తొమ్మిదేండ్ల బీజేపీ ప్రభుత్వం ఓ వైఫల్యాల పుట్ట అని రూడీ అయ్యింది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే 50కి పైగా ప్రధాన సూచీలు, అ�
ఎరువులు, ఇతర సబ్సిడీల ద్వారా ఏదో రూపంలో ప్రతి రైతు ఏటా రూ.50 వేలు ప్రభుత్వం నుంచి పొందుతున్నట్టు ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.90 వేల కోట్లకు తగ్గకుండా ఇస్తున్నట్టు ఉద్ఘాటించారు.
ఉమ్మడి పౌరస్మృతి.. మనదేశంలో దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పదమూ, చర్చనీయాంశమూ అయిన అంశాల్లో ఇదీ ఒకటి. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం నుంచే యూసీసీపై తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. రాజ్యాంగ కర్తలు కూడా ర�
Train accidents | దేశంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రధాని మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నందికొండ హిల్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�