లంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా అందుతున్నాయి. పౌరులు, వారి కుటుంబాల ఉద్ధరణకు ఉద్దేశించిన స్కీములేకాక..ప్రజలందరి సౌలత్లకు నిర్దేశించినవి అనేకం.
Seema Haider | పబ్జీ (PUBG) ప్రేమ కోసం పాకిస్థాన్ నుంచి భారత్కు అక్రమ మార్గంలో ప్రవేశించిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ (Seema Haider).. భారత ప్రధాని మోదీ (Pm Modi), కేంద్ర మంత్రి అమిత్షా (Amit Shah), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువుర�
సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతిపైసాను అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకు అవసరమైన మూలధన వ్యయంలో రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపారు.
‘భారత దేశ ప్రజాస్వామ్యం ఆందోళనకరంగా ఉంది.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల విచ్ఛిన్నమే ధ్యేయంగా పెట్టుకున్నారు. పార్లమెంట్లో జవాబుదారీతనం లోపించింది.‘ అంటూ కొందరు మేధావుల�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ‘సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనేద�
బీజేపీ నేత ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఏఎన్ఎంలకు దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్
PM Modi | అధికారాన్ని అప్పగిస్తే వచ్చే ఐదేండ్లలో తామేం చేస్తామన్న విషయాలను కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెడ్తాయి. ఐదేండ్లపాలనలో తామేం చేసి చూపించామో.. ఇంకా మిగిలిపోయిన పనులను ఎప్పటిలోపు �
Adani Group |రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్ కూడా కీలక భూమిక పోషించింది. ర
తమకు ప్రత్యేక అధికార యంత్రాంగం కావాలంటూ మణిపూర్లోని కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కుకీ తెగ ప్రాబల్యం అధికంగా ఉన్న ఐదు జిల్లాలకు కలిపి ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ (సీఎస్), డీజీపీన
ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ మనది. ఇప్పటికీ అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయరంగం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది. జీడీపీలో వ్యవసాయం వాటా 20 శాతానికి అటూ ఇటూగా ఉంటున్నద�
Mallikarjun Kharge | ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్దేనని, దాంతోనే నరేంద్రమోదీ, అమిత్షా వంటి వ్యక్తులు ప్రధాని, హోంమంత్రి పదవులను చేపట్టగలిగారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్�