ముఖ్యమంత్రి చోటేభాయ్, ప్రధాని మోదీ బడేభాయ్ అని.. బడేభాయ్ తెలంగాణపై పగబడితే, చోటేభాయ్ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దగా చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి
కాంగ్రెస్ పార్టీ మతాలవారీగా వ్యక్తిగత చట్టాల అమలుకు హామీ ఇస్తే.. బీజేపీ మాత్రం మోదీ గ్యారంటీగా ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
KCR | లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినా.. కాంగ్రెస్కు ఓటు వేసినా వ్యవసాయబావుల వద్ద మోటార్లకు
కరెంటు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులను హెచ్చరించారు.
మహబూబ్నగర్ జ�
బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, పాలు, ఆలుగడ్డ, చింతపండు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం చమురు రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడి, రవాణా వ్యవస్థపై పడింది. తద్వారా ఆ ప్ర�
మోదీ పాలనలో నిరుద్యోగం పెరగిందని, కార్మికుల చట్టాలు, హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామస్వామి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద మేడే వాల్పోస్
దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. మతాన్ని పెంచిపోషించిన బీజేపీ.. చివరికి శ్రీరాముడిని కూడా బ్యాలెట్బాక్స్ మీదికి తెచ్చిందని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విమర్శించారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. అన్నమో రామచంద్రా అంటూ అలమటించే సంఖ్య విపరీతంగా పెరిగింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. ఆకలి సూచీలో 125 దేశాల్�
రూ.25 వేల కోట్ల సహకార బ్యాంకు కుంభకోణం ఆరోపణల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్కు ముంబై పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. సునేత్ర పవార్, ఆమె భర్త అజిత్ పవార్కు సంబంధించి ల�
అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ‘ఆర్థిక సర్వే’ చేపడుతామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకు�
‘ఈసారి 400కు పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నాం’ అంటూ మొన్నటివరకూ ధీమాగా చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ ప్రచారంలో రూటు మార్చారు. ‘వికసిత్ భారత్' ఆవిష్కరిస్తామంటూ నిన్నటివరకూ ఊదరగ�