KCR | ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్రెడ్డి ఇద్దరూ ఒకటేనని, పైకి మాత్రమే వేర్వేరుగా కనిపిస్తున్నట్టు నాటకాలు అడతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇద్దరూ మిలాఖత్ కాకపోతే రేవంత్పై విచారణకు �
శ్రీ శారద మఠం, రామకృష్ణ శారద మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ(98) మంగళవారం కోల్కతాలో కన్నుమూశారు. వృదా ్ధప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె ఇటీవలే దవాఖాన నుంచి డిశ్చార్చి అయ్యి శారదా మఠం ప్రధాన �
దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, బీఆర్ఎస్కు 12 సీట్లు ఇస్తే నామా నాగేశ్వరరావును కేంద్రమంత్రిని చేస్తానని కేసీఆర్ అంటున్నారని, ఆయనను మాత్రం ఇండియా కూటమిలో చేరనిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా బీజేపీ బలంగా ఉన్న అనేక రాష్ర్టాల్లో ఈ విడదలో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో నమోదైన 69 శాతంతో పోలిస్తే.. మొదటి దశలో కూడా దాదాపుగా 65 శాతమే పోలింగ్ నమోదైంది. తొలుత అ�
PM Modi | నేషనలిస్ట్ కాంగ్రస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్పై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. సోమవారం ఓ ప్�
2014లో అధికారంలోకి రావడానికి ముందు నరేంద్ర మోదీ రైతులపై ఎన్నో హామీలు కురిపించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ మంజూరు చేస్తామన్నారు.
ప్రజల వ్యక్తిగత సంపద హక్కుల విషయంలో జాతీయపార్టీలు రెండూ దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల తొలిదశ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారంలో ఈ పన్ను అంశాన్ని లేవనెత�
వివాహ ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించటం.. ఓ నవ వరుడ్ని ఇబ్బందుల్లో పడేసింది. ఎన్నికల కోడ్ను పర్యవేక్షిస్తున్న అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. కర్ణాటకలో �