దేవుళ్ల పేరుతో ఓట్లు అడుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
PM Modi | ఎన్నికల నియమావళిని ప్రధాని నరేంద్ర మోదీ ఉల్లంఘించారని.. ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని హిందూదేవత�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని ఆ పార్టీ మండిపడింది.
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ నిండా ముంచిన వ్యక్తి ప్రధాని మోదీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే కల్లోలం సృష్టిస్తారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుక�
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ రాబోతుందని.. అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్, హన్ముకొ�
KCR | ఎన్నికల్లో ఓట్లుపడే సమయంలో గోదావరి నదిని ఎత్తుకుపోతా అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిండని.. ఈ చేతగాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉందని బీఆర్ఎస్ అధినేత
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. నిషేధిత పీఎఫ్ఐ కాంగ్రెస్కు సంజీవనిలా మారిందని అన్నారు.
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాస్తవ అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఉపన్యాసాలను వింటే చినుకు రాలకుండానే గంటల తరబడి ఉరిమే మబ్బులు గుర్తుకువస్తున్నాయి. అలాగే బయటకు రాక, లోపలికి పోక అక్కడే కదలాడే సోడాబుడ్డిలోని గోలీని తలపిస్తున్నాయి. తన పదేండ్ల పాలనలో ‘ఆయిల్,
ఓట్ల కోసం దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. హామీల పేరుతో మోసం చేసే దొంగలను నమ్మొద్దని పిలుపునిచ్చారు.
KCR | నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావు మండిపడ్డారు. నాగర్ కర్నూల్లో జరిగిన రోడ్షోలో కేసీఆర్ పాల్గొన్నారు. బీజేపీ పాలనపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మా
రెండు నెలల కిందట ఫిబ్రవరి 5న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400 సీట్లు సాధించడ�