ఇవన్నీ ప్రధాని మోదీ ఆదేశాల మేరకు మోదీ 3.0 కోసం మంత్రిత్వ శాఖలు రూపొందిస్తున్న పంచవర్ష, 100 రోజుల ప్రణాళికల్లో భాగమే. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని దూరదర్శన్ తన నీలి రంగు లోగోను కాషాయ రంగులోకి మార్చడం వివాదాస్�
రైతులకు పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్లో క్వింటాల్ ధాన్యానికి రూ.500 అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోళ్లు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు.
KCR | ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ ఏమీ లేదని.. అసలు అది స్కామ్ కాదని.. నరేంద్ర మోదీ పొలిటికల్ స్కీమ్ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. టీవీ9 డిబెట్లో పాల్గొన్న ఆయన ఢిల్లీ మద్యం పా�
PM Modi: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. ప్రత్యేక ఓటు బ్యాంకు కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని ఆ పార్టీ ప్రయత్నించిందని, దళితులు.. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను ఆ పార్టీ బ్రేక్ చే
Akbaruddin Owaisi: ఈ దేశాన్ని అద్భుతంగా అలంకరించామని, తామేమీ చొరబాటుదారులం కాదు అని అక్బరుద్దీన్ అన్నారు. ఈ దేశానికి తాము చెందుతామని, ఇది తమ దేశమని, ఎప్పటికీ తమదే అవుతుందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశం నియంతృత్వం దిశగా సాగుతున్నదని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు భారీగా వస్తున్నాయి.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ప�
‘హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామం’టూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోలోపల భయపడుతున్నారా?’ ఫేస్బుక్లో ఓ నెటిజన్ ప్రశ్న.
Ranveer Singh: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో దేశ రాజకీయాలపై రణ్వీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఉన్నది. ప్రధాని మోదీకి వ�