లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్య�
ఓటర్లకు తాయిలాలు లేదా ఉచితాలపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తేవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ డీ సుబ్బారావు
కేంద్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దీని ఏర్పాటుకోసం రాజ్యాంగబద్ధమైన
Lok Sabha Polls 2024 : కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి నానాటికీ దిగజారుతోందని, గతంలో 400 స్ధానాల్లో గెలిచిన ఆపార్టీకి ప్రస్తుతం 300 స్ధానాల్లో పోటీ చేసే సత్తా కూడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు. వ్యక్తిగత దూషణ వల్ల �
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లోనూ ఓడిపోతారని, ఆయన మరో సురక్షితమైన స్థానాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వ పనితీరును, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అ న్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక�
పాలనాపరంగా దేశానికి ప్రధాని, రాష్ర్టానికి ముఖ్యమంత్రి పెద్ద. ఇది వ్యవస్థలో అంతర్భాగం. రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రధానిది. బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధానికి ఎలాంటి రాజకీయ వై�
PM Modi | తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలకు ఓ సందేశాన్నిచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
‘ప్రధాని మోదీ ఓ మానవ మృగం, రాహుల్గాంధీ మానవతావాది.. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నది.. తెలంగాణ అంటే భగ్గునమండే మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్య లు చేశా�
ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని, వారి కంటే గొప్ప వాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ పేర్కొన్నారు.
కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 16లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,వెంటనే వాటిని భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశ�