Surya Tilak | శ్రీరామ నవమి రోజు అయోధ్య రామ మందిరంలో (Shri Ram Janmabhoomi Temple) అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు తిలకంగా (Surya Tilak) ప్రసరించాయి. ఈ అపురూప దృశ్యాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi
Kalyan Banerjee | ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్గా చెప్పుకోవడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. ప్రధాని తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారు కానీ సినిమా అంతా
Bengal CM | తృణమూల్ కాంగ్రెస్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధాని మోదీ మొదట అద్దంలో తనను తాను చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు.
దేశ అభివృద్ధి, శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా బీజేపీ తన నూతన ఎన్నికల మ్యానిఫెస్టో ‘సంకల్ప పత్రం.. మోదీ గ్యారెంటీ’ని ఇటీవల విడుదల చేసింది. వికసిత భారతే తమ లక్ష్యమని పేర్కొన్నది.
కేంద్రప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లను ధ్వంసం చేస్తున్నదని, వాటి మూసివేతే బీజేపీ ప్రభుత్వ ప్రధాన ముసాయిదా అని కవి, రచయిత, వీక్షణం మాసపత్రిక సంపాదకుడు ఎన్ వేణుగోపాల్ ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్ల మూసి�
ఎన్నికల సీజన్ వచ్చిందంటే ప్రతి పార్టీ ఓ మ్యానిఫెస్టో విడుదల చేయడం ఆనవాయితీ. పార్టీ ఇచ్చే వాగ్దానాలన్నిటిని గుదిగుచ్చి అందులో ఏకరువు పెడతారు. ఇటీవలి కాలంలో మ్యానిఫెస్టోలకు అందమైన పేరు పెట్టడమూ చూస్తున
వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిపాస్తుల వలె.. ‘ నువ్వు, లేదంటే నేను’ అన్నట్టు కాంగ్రెస్, బీజేపీ దేశంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఫలితంగా దేశంలోని పేద ప్రజలు ఇంకా పేదరికాన్ని అనుభవిస్తుంటే సంపన్న
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగా 2029కల్లా ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా.. ఇంకా పేద దేశంగానే ఉంటుందేమోనన్న అనుమానాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యక్త�
ఎన్నికల బాండ్లను రద్దు చేయడం ద్వారా దేశం మరోసారి నల్లధనం వైపునకు నెట్టివేయబడిందని, దీనిపై ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడతారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్�
Jajula Srinivas Goud | బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో బీసీల ఊసేది..? బీసీలకు ఏది మోదీ గ్యారంటీ.? అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. బీసీలకు కావాల్సింది ఉచిత బియ్యం కాదు.. చట్ట సభల్లో రి
PM Modi | దేశంలో గత పదేళ్ల ఎన్డీయే పాలన (NDA Rule)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. ఈ పదేళ్ల పాలనలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు.