బీజేపీ పాలనలో ఈడీ, సీబీఐ, ఐటీ ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని బీఆర్ఎస్ కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదని విమర్శి�
చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. దేశంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను రద్దు చేయగా.. ఉద్యమ నేత కేసీఆర్ నేత
భారత దేశ చరిత్ర, వర్తమాన పరిణామాల పట్ల పాశ్చాత్య దేశాల మీడియా నిరంతరం పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నదని ప్రముఖ పాత్రికేయుడు, రచయిత ఉమేశ్ ఉపాధ్యాయ పేర్కొన్నారు.
Balka Suman | ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గపు పాలన సాగిస్తోందని.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పల�
PM Modi : తాము అధికారం లోకి రాగానే ఒక్క దెబ్బకు పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు.
బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని వెల్ల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ప్రముఖ సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్' ఘాటుగా విమర్శించింది. దేశంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యలు అంతంత మాత్రం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైల్లో వేధిస్తున్నారని, కేంద్రం సూచనల మేరకు ఆయన ప్రాథమిక హక్కుల కు భంగం కలిగిస్తున్నారని ఆప్ ఎంపీ సం జయ్ సింగ్ ఆరోపించారు. కనీసం కేజ్రీవాల్ను భార్య సునీతా కేజ్రీవాల్తో మా
Sanjay Singh | తీహార్ జైల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా కేజ్రీవాల్కు భారత �