రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే ‘మోదీ బడే భాయ్.. రేవంత్రెడ్డి ఛోటే భాయ్' అనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.
KTR | దేశంలో నిరుద్యోగ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రఖ్యాత ఐఐటీ గ్రాడ్యుయేట్లకు కూడా ఉద్యోగాలు లేవు. దేశంలో నిరుద్యోగానికి ఇది నిదర్శనం కాదా..? అని ప్రశ్న�
బీసీల పట్ల వ్యతిరేక ధోరణిని వీడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణ య్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. దేశంలోని బీసీలకు 76 ఏండ్లుగా అన్యా యం జరుగుతున్నదని, ఇది ఇంకెన్నాళ్ల
దక్షిణాది రాష్ర్టాల్లో ఆదాయం ఎక్కువ జనాభా తక్కువ, ఉత్తరాది రాష్ర్టాల్లో ఆదాయం తక్కువ జనాభా ఎక్కువ. పన్నుల రూపంలో దక్షిణాదిలో వసూలు చేసే సొమ్మును కేంద్రం ఎక్కువగా ఖర్చుపెట్టేది ఉత్తరాదిలోనే. ఇది వ్యవస్�
జూన్ 4 తర్వాత అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్పడానికి అర్థం విపక్ష నేతలందరినీ లోక్సభ ఎన్నికల తర్వాత జైల్లో వేయడమేనా అని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు.
Modi Vs Congress | ఇటీవల కాంగ్రెస్నుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బృందం సోమవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మేనిఫెస్టో, ముస్లిం లీగ్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో సహా పలు �
లోక్సభ ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలో తెలియక రాష్ట్ర బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నామాన్ని జపించడమే తప్ప మరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్ల�
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన ప్రసంగంలో పలుమార్లు తడబడ్డారు. 400కు బదులు 4000 మందికిపైగా ఎంపీల గెలుపుతో మోదీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ బంగ్లాదేశ్లో ఐదోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రధానిగా షేక్ హసీనా మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు.
ప్రధాని మోదీ హయాంలో దేశం అథోగతి పాలైందని, వ్యవసాయరంగం కునారిల్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిన మోదీ ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం దేశ సంపద�
PM Modi: భారత్కు కావాల్సిన ఆశలు, ఆశయాలకు దూరంగా ప్రతిపక్ష పార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ తొలిసారి కాంగ్రెస్
Lakshadweep | కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి (Lakshadweep tourism) కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి (tourist interest) చూపుతున్నారు.