Ponnam Prabhakar | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును(Telangana formation) ప్రధాని మోదీ (PM Modi) అవ మానించారని (Insulting) బీసీ సంక్షే౦మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
KTR | శ్రీరాముడితో మనకు పంచాయితీ లేదు.. ఎందుకంటే రాముడు అందరివాడు.. బీజేపీ వ్యక్తి కాదు. రాముడికి బరాబర్ మొక్కుదాం.. కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం.. ఓడిద్దాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం
PM Modi :రాజకీయ నాయకులపై ఉన్న ఈడీ కేసులు కేవలం మూడు శాతం మాత్రమే అని ప్రధాని మోదీ అన్నారు. మిగితా 97 శాతం కేసులు ప్రభుత్వ అధికారులు, క్రిమినల్స్పై ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
PM Modi | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రానికి త్వరలోనే రాష్ట్ర హోదా (statehood) దక్కుతుందని వెల్లడించారు.
బీజేపీ, సంఘ్ పరివార్ల ఆలోచనాధోరణే కాంగ్రెస్కు ఉన్నది. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏను అమెరికా సహా అనేక దేశాలు విమర్శించాయి.
భారత్, చైనా దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఏర్పడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. భారత్, చైనా మధ్య సత్సంబంధాలు ఇరు దేశాలకేగాక, ప్రపంచానికి చాలా ముఖ్యమైనవని అన్నారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా జైలులో ఉంటారని ఆర్జేడీ నాయకురాలు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి సంచలన వ్యాఖ్యలు �
PM Modi: భారత్, చైనా మధ్య ఉన్న సరిహద్దు సమస్యను సత్వరమే పరిష్కరించుకోవాలని, ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు బలహీనం కాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని ప్రధాని మోదీ అన
అమెరికాకు చెందిన విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ నెల భారత్కు రానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు.
ప్రధాని మోదీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విరుచుకుపడ్డారు. అవినీతి యూనివర్సిటీకి చాన్స్లర్ కావడానికి మోదీయే తగిన వ్యక్తి అని పేర్కొన్నారు. బుధవారం ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు,
మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ఎన్డీయేకు ఈసారి బీహార్లో బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు కలిసొచ్చిన బీహార్లో ఇప్పుడు గట్టి పోటీ �