అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమంటూ చైనా తన స్వరం పెంచుతున్నది. తాజాగా అక్కడ 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెడుతూ నాలుగో జాబితాను ఆదివారం విడుదల చేసింది. చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక వెబ్సైట్ దీనిపై ఒక ప్ర�
PM Modi | భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెంట్రల్ బ్యాంక్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా �
CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు తీసుకువచ్చారు. ప్రధాని మోదీ చేస్తోంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ అన్నారు.
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. వృద్ధాప్య సంబం�
LK Advani | భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రవపది ముర్ము భారత రత్న పురస్కారం ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి
Priyanka Gandhi: దేశ ప్రజలను ఎందుకు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు. 2014 వరకు దేశం చేసిన అప్పు 55 ల�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించగా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ అధిష�
Manne Krishank | లోక్సభ ఎన్నికలను నడిపిస్తున్నది ఈసీ కాదు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక�
2047నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతాం’ అంటూ ఊదరగొడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలన్నీ అబద్దాలేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు.
ఎన్నికల ప్ర చార సమయంలోమోదీ పాల్పడుతున్న కోడ్ ఉల్లంఘనపై తాను చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పం దించకపోవడంపై మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీపై చర్యలు తీసుకోవడానికి ఈసీ భయపడుతున్నదా? అని ప్