జనజాతర సభలు తుస్సుమన్నాయి. జనం లేక కాంగ్రెస్ సభలు వెలవెలబోయాయి. సీఎం సమయానికి రాకపోవటంతో జనం అసహనాన్ని వ్యక్తం చేశారు. మిట్టమధ్యాహ్నం మండుటెండల్లో సభలు ఏర్పాటు చేయగా, అనుకున్న సమయం కన్నా సీఎం ఆలస్యంగా �
Mallikarjun Karghe | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రాన్ని వద�
PM Modi: ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ప్రధాని ఆరోపించారు. ఇవాళ రాహుల్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్.. భాగో మత్ అని ప్రధాని అన్నారు. భయపడవ
2019 నుంచి ఇప్పటివరకు విపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కనీసం 27 సార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
అదేదో తెలుగు సినిమా డైలాగ్లాగా ‘నాకు నేనే పోటీ, నాతో నేనే పోటీ, నాకు ఎవరు ఎదురొచ్చినా తొక్కిపడేస్తా’ అనే విధంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని దక్కించుకోవడం కోసం, దాన్ని నిలబెట్టుకోవడం కోస
భారత ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలు మత వైషమ్యాలు రెచ్చగొట్టేవ�
రెండు మూడు నెలలుగా బీజేపీ రాష్ట్ర నేత లు చేస్తున్న ఆరోపణలు ఇవి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ‘రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు’ అంటూ బ హిరంగసభలో విమర్శించిన పరిస్థితి.‘ట్యాక్స్
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట�
KTR | రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక పార్టీకి, కొంతమంది నాయకుల ఆధీనంలో ఎన్నికల సంఘం ఉన్నట్టుంది అని క�
KTR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభంతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో దడ పుట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ బ�