ఒక హిట్లర్, ఒక ముస్సోలిని, ఫాసిజం, నాజీయిజం అన్ని కలబోసిన వ్యక్తి ప్రధాని మోదీ అని, అధికారం కోసం ఏమైనా చేసే ఔరంగజేబు ఆయనలో దాగి ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. భూటాన్లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్పో’ను శుక్రవారం ఆయన అం దుకున్నారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధ�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భూటాన్ (Bhutan) చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం (Bhutan Tour) శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోదీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయ్యారు.
EC | ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు వికసిత్ భారత్ సంపర్క్ కార్యక్రమం కింద ప్రజలకు బల్క్ వాట్సాప్ మెసేజ్లను పంపటం తక్షణమే నిలిపేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. దీనిపై ఎన్న
PM Modi | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) బుధవారం ఇరు దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కారం అయ్యేలా జరిగే ప్రయత్న�
భారత్లో లోక్సభ ఎన్నికలు ముగిశాక తమ దేశానికి రావాల్సిందిగా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరూ ప్రధాని మోదీని ఆహ్వానించారు.
యాదగిరిగుట్ట చిన్నపీట వివాదం పైకి సమసిపోయినట్టుగా కనిపిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా మరింత ముదురుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉదంతాన్ని పార్టీ అధిష్ఠానం తొలుత లైట్గా తీసుక�
PM Modi | ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. భారత్-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, కాల్పుల విరమణపై చర్చించినట్లు ప్రధాని సోషల�
PM Modi : అంకురాల (స్టార్టప్లు) అభివృద్ధి, వ్యాపార ఐడియాలపై మేథోమథనం సాగించేందుకు ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న స్టార్టప్ మహాకుంభ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
తాను సేకరించిన పుస్తకాలతో 2024 చివరి నాటికి మొత్తం 25 గ్రంథాలయాలను ఏర్పా టు చేస్తానని చెబుతున్న సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకి స్కూల్ పిల్లలను సమీకరించడం వివాదాస్పదంగా మారింది. సోమవారం కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ రోడ్షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయిబాబా విద్య�
Satyavathi Rathod | కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మోదీ, ఈడీ ఒకటేనని అన్నారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినంత మాత్�