MK Stalin | ప్రధాని నరేంద్రమోదీపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) కామెంట్స్ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన ఆయన.. పార్టీ అభ్యర్థుల కోసం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్ర�
భారతదేశం అసాధారణమైన పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలకు పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు జైలులో మగ్గుతున్న, అరెస్టు కాబోతున్న భీతావహ పరిస్థితుల్లో నూతన కేంద్ర ప్రభుత్�
లోక్సభ ఎన్నికల సంగ్రామం ఊపందుకున్నది. ఈసారి ఎన్డీయే కూటమికి 400 సీట్లు అనే నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగగా, మోదీ సర్కారును గద్దెదింపడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తున్నది.
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. బీజేపీ దక్షిణ తూత్తుకూడి జిల్లా శాఖ అధ్యక్షుడు ఆర్ సిధ్రాంగథన్ ఫిర్యాదు
PM Modi: మహాకాలేశ్వరుడి ఆలయంలో అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు.గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పరిపాలనా విభాగం.. బాధితుల�
ప్రధాని మోదీ ఎక్కడికెళ్లినా “ఈ సారి 400కుపైనే” అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు, ఎన్డీయేకి 400కుపైగా స్థానాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై తొలి అడుగు మోపిన ప్రదేశాన్ని ఇకపై ప్రపంచ దేశాలన్నీ ‘శివశక్తి’ పాయింట్గానే పిలువనున్నాయ�
Shiv Shakti Point | చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంలో భారత్ అవతరించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ఘనతను సాధించింది. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి.. ప్రపంచదేశాల సరసన నిలిచ�
Tamil Nadu Minister | ప్రధాని మోదీని అవమానించేలా తమిళనాడు మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆ మంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేసింది. అలాగే ఎన్నికల సంఘం (ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.
ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 �
తనను ఎక్కువ కాలం బంధించే జైలే లేదని, త్వరలో తప్పకుండా బయటకు వస్తానని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన భార్య సునీత శని�
అరెస్టుల పర్వం మొదలై రెండేండ్లవుతున్నా అసలు ఆ మద్యం స్కాం ఏమిటో, ఎవరు, ఏం నేరం చేశారో ఇప్పటివరకు ఈడీ నిరూపించలేదు. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులపై బీజేపీ గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసి.. ఈడీతో దాడులు చేయించింది.
కేంద్రంలో అధికారం చేపట్టడమే ఏకైక ఎజెండాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని అత్యధిక కాలం పాటు పాలించిన ఈ రెండు పార్టీలు సామాజిక సమానత్వాన్ని సాధ�
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు