ప్రధాని దేశ నాయకుడిగా కాకుండా గల్లీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత అన్నారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కవితపై నింద వేయడం సరికాదని సూచించారు. తెలంగాణ భవన్లో మంగళవారం గొంగిడి సు�
లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలు, ప్రచార వ్యూహాలపై పార్టీలు ఇప్పటికే తలమునకలయ్యాయి.
రండి.. పార్టీలో చేరండి.. టికెట్లు పుచ్చుకోండి.. బీజేపీలో ప్రస్తుతం ఇదే జరుగుతున్నది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఏడుగురు జంపింగ్ న�
తెలంగాణను 60 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ దోచుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ క్రీడా మైదానంలో సోమవారం బీజేపీ నిర్వహించిన విజయ సంక ల్ప సభలో మోదీ మాట్లా�
Viksit Bharat | లోక్సభ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం ప్రధాని మోదీ లేఖతో బీజేపీ చేపట్టిన ‘వికసిత్ భారత్’ (Viksit Bharat) ప్రచారం పలు వివాదాలకు దారి తీస్తున్నది. పాకిస్థాన్, యూఏఈతోపాటు పలు విదేశీయుల మొబైల్ నంబర్స్ కూ�
PM Modi | రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ఆ దేశ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోప�
Digvijaya Singh | బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘మనం ఒక శక్తితో పోరాడుతున్నాం.. ఆ శక్తిని అంతం చేద్దాం’ అంటూ రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి విమర్శనాస్త్రాలుగా మారాయి. తాము ప్రతి మహిళను శక్తి స్వరూ�
Rahul Gandhi : తాను చేసిన శక్తి వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ వక్రీకరించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శక్తి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రధాని మోదీ తనను లక్ష్యంగా చేసుకుని వి�
Prakash Raj | కేంద్రంలోని అధికార బీజేపీ (BJP)పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘420’లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ�
Rahul Gandhi | కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఓ అసమర్థ నేత అని, ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్సభ ఎన్నికల
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రధాని మోదీకి చెందిన చిత్రాలు పలు బహిరంగ ప్రదేశాల్లో కనిపించడంపై మహారాష్ట్రలో అభ్యంతరాలు వ్యక్త�