PM Modi: రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని ప్రధాని మోదీ అన్నారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్వామియే శరణం
Election Commissioners | కేంద్ర ఎన్నికల కమిషనర్లు (Election Commissioners)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ (Dr Sukhbir Singh Sandhu) , జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) బాధ్యతలు చేపట్టారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మ�
Petrol Diesel Price | సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ సామాన్యులకు ఊరట కల్పించింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 చొప్పున తగ్గించింది.
2023 చివరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నది. అంతకుముందు తెలంగాణలో ఎలాగైనా బీజేపీ జెండా ఎగురవేయాలనే కుతూహలంతో ఆ పార్టీ నాయకులు ప్రధ�
jairam Ramesh : నాలుగేండ్లకు పైగా సీఏఏను కేంద్రం ఎందుకు అమలు చేయలేదని, లోక్సభ ఎన్నికలకు నెల ముందుగా నోటిఫికేషన్ జారీ చేయడమేంటని పాలక బీజేపీని కాంగ్రెస్ నిలదీసింది.
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోదీతోనే సాధ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో హోం మంత్రి ముఖ్�
దేశవ్యాప్తంగా మరో పది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 50 దాటింది. కొత్త రైళ్లలో సికింద్రాబాద్ - విశాఖపట్నం
ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ భయపడుతాయని, అందుకే ఎప్పుడూ ఎంఐఎం పక్షాన నిలబడతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. బీజేపీ ఓటుబ్యాంకుకు భయపడే పార్టీ కాదని చెప్పారు. అమిత్షా మంగళవ
CAA | 2019లోనే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాటు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉన్నఫళంగా నిన్న సాయంత్రం నోటిఫై చేస్తున్న
Seema Haider | వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోదీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ ( Pak Woman) సీమా హైదర్ (Seema Haider) స్పందించారు.