PM Modi | ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి 20 ఏండ్లు పట్టేదని మోదీ ఎద్దేవా చేశారు. ఇవాళ అ�
Sela Tunnel | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సేలా టన్నెల్ (Sela Tunnel)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం ప్రారంభించారు.
ప్రధాని మోదీ (PM Modi) అస్సాంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం కజిరంగ నేషనల్ పార్ట, టైగర్ రిజర్వ్ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై ఎక్కి సవారీ చేశారు. జీవు సఫారీ చేశారు.
సమాజ సేవకురాలు, రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి ముర్ము శుక్రవారం నామినేట్ చేశారు. వివిధ రంగాల్లో ఆమె చేసిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను తగ్గించింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్పై రూ.100 తగ్గిస్తున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
Omar Abdullah | ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) చేసిన వ్యాఖ్యలు మా ఇండియా కూటమి (India Alliance) కే నష్టాన్ని కలిగించాయని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్ర నాయకుడు, జమ్ముకశ్మీర్ (Jammu-Kashmir) మాజీ ముఖ్యమ�
Sudha Murty | తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణలో స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.137.76 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ గురువారం శ్రీనగర్ నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
సందేశ్ఖాలీ హింసను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ప్రధాని ఆరోపించినట్టు కాకుండా మహిళలకు బెంగాల్ ఎంతో సురక్షితమని దీదీ
కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని పునః ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస�