పదోన్నతులు కల్పించటంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సీసీఎస్) అధికారులు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలియచేశారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్ బయట మధ్యాహ్న భోజన విరామ సమ
ఆర్టికల్ 370పై కాంగ్రెస్ దేశాన్ని తప్పుదారి పట్టించిందని, దీని వల్ల జమ్ముకశ్మీర్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ గురువారం జమ్ముకశ్మీర్లో పర్యటించారు. ఆర్టికల్�
PM Modi: ఆర్టికల్ 370 పేరుతో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుదోవపట్టించిందని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని రాజకీయ కుటుంబాలు మాత్రమే ఆ ఆర్టికల్ వల్ల లబ్ధి పొందినట్లు ఆయన ఆరోపించారు. శ్రీనగర్లో జ
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురువారం శ్రీనగర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శ్రీనగర్ (Srinagar) చేరుకోగానే శంకరాచార్య కొండ (Shankaracharya Hill)ను మోదీ దర్శించుకున్నారు.
PM Modi: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. ప్రధాని మోదీ తొలిసారి ఇవాళ శ్రీనగర్లో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సుమారు 6400 కోట్ల ఖరీదైన పన
భవిష్యత్తులోనూ మోదీ ఆశీస్సులు కావాలని బహిరంగంగా అడిగి.. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాదని పరోక్షంగా అంగీకరించి.. రెండురోజులపాటు మోదీ చేతిలో చెయ్యేసి.. తప్పుపట్టిన గుజరాత్ మాడల్ను తానే నోరారా పొగిడ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలనే కాకుండా రాహుల్గాంధీ, సోనియాగాంధీని సైతం మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గుజరాత్ మాడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటుంటే, అ�
దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ బుధవారం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రారంభించారు. కోల్కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్లో భాగంగా ఈ 4.8 కిలోమీటర్ల ఎస్ప్లనడే-హౌరా మై
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు.. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు అ
PM Modi: టీఎంసీ ప్రభుత్వ హయాంలో.. ఈ నేల మహిళలు వేధింపులకు గురైనట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. సందేశ్ఖాలీలో జరిగిన ఘటన సిగ్గుచేటు అని, స్థానిక టీఎంసీ సర్కారు మీ బాధలను పట్టించుకోవడం లేదన్నారు.
Underwater Metro Train | పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.
KTR | రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. మరో ఏక్నాథ్ షిండే.. మరో హిమంతబిశ్వ శర్మ ఇక్కడ్నే పుడతడు.. కాంగ్రెస్ను బొంద పెడ్తడు.