సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ 13న ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న 10 రోజుల్లో 12 రాష్ర్టాలు, యూటీల్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. 29కి పైగా సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సభలు 13నే ముగియనున్నా
నువ్వు కొట్టినట్టు చేస్తే.. నేను ఏడ్చినట్టు చేస్తా.. అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ తీరు. ఇరు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పటికే పలుమార్లు బయటపడగా సోమవారం ఆదిలాబాద్ వేదికగా ఖుల్లంఖు�
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) స్కీమ్ కింద ఇస్తున్న ఆహార ధాన్యాలను ప్రధాని మోదీ ఫొటోతో కూడిన ప్రత్యేక బ్యాగుల్లో పంపిణీ చేయనున్నట్టు తెలుస్త�
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శ�
కృత్రిమ ఎరువులు, పురుగుల మందులు వాడకుండా వ్యవసాయం చేయడం మంచిదనే అభిప్రాయం క్రమంగా బలపడుతున్న రోజులివి. రకరకాల పేర్లతో ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు క్రమంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో జీరో �
ప్రధాని మోదీకి కుటుంబమే లేదంటూ ఆదివారం పాట్నాలో జరిగిన ర్యాలీ సందర్భంగా ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు సోమవారం మోదీకి మద్దతుగ�
లోక్సభ ఎన్నికలకు తనకు టికెట్ నిరాకరించడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ స్పందించారు. నాథూరాం గాడ్సేను పొగుడుతూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి నచ్చలేదని, టికెట్ నిరాకరించడం ద్వారా
MP Pragya Thakur: ప్రధాని మోదీ తనను క్షమించలేదని భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ థాకూర్ తెలిపారు. భోపాల్ నుంచి బీజేపీ సీటు దక్కకపోవడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ స్థానాన్ని అలోక్ శర్మకు కేటాయించారు.
PM Modi | లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ (Bribery Cases) ఇవ్వకూడదంటూ సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్వాగతించారు.
PM Modi: 140 కోట్ల మంది దేశ ప్రజలే తన కుటుంబం అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి పేద తన కుటుంబమే అన్నారు. పిల్లలు, పెద్దలు, అనాథలు అందరూ తనవారే అన్నారు. మేరా భారత్, మేరా పరివార్ అని ప్రధాని �
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువే కాదని, తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే
కేంద్ర సర్కారుకు పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో చిత్తశుద్ధి కొరవడింది. 2019 సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ పెద్దలే నిజామాబాద్ జిల్లాకు వచ్చి పసుపుబోర్డు ఏర్పాటుపై హామీలు గుప్పించారు.