భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో త్వరలో చేపట్టనున్న గగన్యాన్ యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను ప్రధాని నరేంద్రమోదీ దేశానికి పరిచయం చేశారు.
భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్' కోసం నలుగురు వ్యోమగాములు ఎంపికయ్యారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు �
తెలంగాణలో బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే నైతిక అర్హత, హక్కు లేదని అన్నారు. వివిధ రాష్ర్టాలకు గత నెల రోజుల్లో వ�
హైదరాబాద్లోని బేగంపేట్, యాకుత్పుర రైల్వేస్టేషన్లను అమృత్ స్టేషన్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వాటికి సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా చేపట్టిన పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని రైల్వే బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు బహిష్కరించారు.
Narayana | రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తె
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన గుజరాత్లోని ద్వారక జిల్లాలో గల ఓఖాను బెట్ ద్వారకతో అనుసంధానిస్తుంది.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ద్వారకలో అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ‘సుదర్శన సేతు’ ను ప్రారంభించారు. అదేవిధంగా ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష�
Mann Ki Baat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్ పడింది.