Telangana | భైంసా, ఫిబ్రవరి 20 : కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చే�
Electric Train | భూలోక స్వర్గంగా పిలుచుకునే కశ్మీర్లో తొలి ఎలక్ట్రిక్ రైలు మంగళవారం పరుగులు తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. దాంతో పాటు దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. దాంత
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) మంగళవారం తిరుపతిలో జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్ ప్రాంగణాలను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు .
PM Modi | ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకముందే ప్రధాని నరేంద్రమోదీ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం జమ్ముకశ్మీర్లోని జమ్ము నగరంలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. జమ్ముకశ్మీ�
MSP : రైతుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఎండగట్టారు. ఎంఎస్పీ (కనీస మద్దతు ధర)పై గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న వారు హరిత విప్లవ పితామహుడు, భారత�
రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కొనసాగించారని, నేడు ప్రధాని మోదీ రైతు శత్రువుగా మరి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.
Narayana | రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనా కొనసాగించారని, నేడు ప్రధాని మోదీ రైతు శత్రువుగా మరి దుర్మార్గపు పాలనా కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్ను ఆయన ప్రారంభ�
Kalki Dham: ఆలయాలను అభివృద్ది చేస్తున్నాం.. అలాగే నగరాల్లో హైటెక్ మౌళికసదుపాయాల్ని కూడా కల్పిస్తున్నాం. కొత్త ఆలయాలను నిర్మిస్తున్నాం.. కొత్త మెడికల్ కాలేజీలు కూడా కడుతున్నాం. విదేశాల్లో ఉన్న శిల్ప
‘ఢిల్లీ చలో’ మార్చ్ ప్రధాన డిమాండ్లలో ఒకటి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ. ఎంఎస్పీకి హామీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యయం పెరుగుతుందని ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి మీడియా ఆధారిత కథనా
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 లోక్సభ సీట్లు గెలవాలని.. అలా జరిగితే అదే ఆర్టికల్ 370 రద్దు కోసం పోరాడిన పార్టీ సిద్ధాంత కర్త శ్యామ్ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అర్పించినట్ట�