కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై నిరసన జ్వాల వెల్లువెత్తింది. శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు
కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ‘గ్రామీణ భారత్ బంద్' నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు �
రైతుల సమస్యలు పట్టని ప్రధాని మోదీ తన కార్పొరేట్ మిత్రులకు మాత్రం దేశాన్ని దోచిపెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్సింగ్ ఆరోపించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా వర్ధి
Hindhu temple | ప్రస్తుతం యూఏఈ, ఖతార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ యూఏఈ రాజధాని అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని భారీ విస్తీర్ణంలో నిర్మించారు. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద �
యూఏఈ-భారత్ మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అబుదాబిలోని జలేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మంగళవారం జరిగిన అహ్లాన్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను �
మాట తప్పిన మోదీ సర్కారు మెడలు వంచేవరకు ఈసారి వెనుదిరగబోమని, తమ డిమాండ్లు నెరవేరేవరకు దేశ రాజధానిని విడిచేది లేదంటూ వేల మంది రైతులు ఢిల్లీ వైపు పయనమయ్యారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో కలిసి ఆ దేశంలో యూపీఐ (UPI) రూపే కార్డు సేవలను ప్రారంభించారు. మంగళవారం ఉదయం భారత్ నుంచి బయలుదేరిన ప
PM Surya Ghar | ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్ పథకం పీఎం సూర్య ఘర్ : బిజ్లీ ముఫ్త్ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించా�
Sharukh Khan | గూఢచర్యం ఆరోపణలతో ఖతార్లో అరెస్టయిన 8 మంది భారత మాజీ నావికులు సినిమా హీరో షారూఖ్ ఖాన్ జోక్యంతో విడుదలయ్యారని, ఈ విషయంలో నరేంద్రమోదీ సర్కారు విఫలమైందని సీనియర్ పొలిటీషియన్, కేంద్ర మాజీ మంత్రి స