జల్పాయ్గురి: తృణమూల్ కాంగ్రెస్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధాని మోదీ మొదట అద్దంలో తనను తాను చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. మంగళవారం ఓ ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ అంతా దోపిడీదారులతో నిండిపోయిందన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న దర్యాప్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.