Anti-defection law | పార్టీ ఫిరాయింపుల విషయంలో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ సైబర్ మోసానికి గురై, సుమారు రూ.56 లక్షలు నష్టపోయారు. కోల్కతాలోని భారతీయ స్టేట్ బ్యాంక్, హైకోర్టు శాఖలో ఉన్న ఈ ఖాతా కొన్నేండ్లుగా క్రియాశీలంగా లేదు.
ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు మన రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. కృష్ణా నది నుంచి 1990-91లో 1,250.19 ట
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా తన ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడినట్టు తెలిసింది.
వరుసగా 30 రోజులపాటు జైలులో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రిని 31వ రోజున పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులపై నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిట�
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో లుకలుకలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. లోక్సభలో ఆ పార్టీ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ రాజీనామా చేశారు. ఆయన స్వయంగా విలేకర్లకు ఈ విషయాన్ని తెలిపారు. టీఎం�
కృష్ణమ్మ ఈ ఏడాదికి ముందుగానే జూరాలను తాకింది. దాదాపు 44 రోజులుగా ఉప్పొంగి ఉరకలు వేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో జూరాలకు వరద ప్రవాహం ప్రారంభం కాగానే ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను ప్రా�
Abhishek Banerjee: రేబిస్ సోకిన కుక్క తరహాలో పాకిస్థాన్ వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ మృగాన్ని అదుపు చేయకుంటే, అది మరిన్ని పిచ్చి కుక్కలను తయారు చేస్తుందని అభిషేక్ పేర్కొన్నారు. టోక్యోలో ఉన్న ఎంబసీలో భార�
Abhishek Banerjee: విదేశాలకు వెళ్లే ఆల్ పార్టీ టీమ్లో .. టీఎంసీ తరపున అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహించనున్నారు. వాస్తవానికి సోమవారం ఆ పార్టీ తరపున ఎంపీ యూసుఫ్ పఠాన్ పేరును కేంద్రం ప్రకటించింది. కానీ �
ర్యాలంపాడ్ రిజర్వాయర్ మరమ్మతు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. జూరాల ప్రాజెక్టు నుం చి నీటిని తోడి పంటలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ర్యాలంపాడ�
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం జట్టుకట్టిన ఇండియా కూటమి పార్టీలు ప్రస్తుతం కాంగ్రెస్ను పట్టించుకోవడం లేదు. టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) వంట�
Vande Bharat Sleeper train | కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ వ్యయం 50 శాతం పెరిగిందని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించారు. గతంలో ఒక్కో రైలు తయారీ ఖర్చు రూ.290 కోట్లుగా మోదీ ప్రభుత్వం పే�
వైద్యురాలి హత్యాచార ఘటన తృణమూల్ కాంగ్రెస్లో ముసలం పుట్టించింది. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించడంతో పాటు అరకొరగా చర్యలు తీసుకున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జవవహర్ సిర్కార్ రాజ