TMC bank account freeze | పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పలు అంతర్గత సమస్యలను ఎదుర్కొంటున్నది. తిరుగుబాటు నేపథ్యంలో తాజాగా పార్టీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేయాలని కోరుతూ టీఎంసీ నేత బ�
రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్, రైతులపై వివక్ష చూపుతున్నది. సాగునీరందించే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర�
తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. త్రిపురలోని నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్స�
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ శనివారం కేంద్రమంత్రులు అమిత్ షా, భూపేంద్ర సింగ్తో భేటీ అయ్యారు.
Mamata Banerjee : టీఎంసీ పార్టీని మమతా బెనర్జీ కాంగ్రెస్లో విలీనం చేస్తారా..? ఈ అంశంపై తాజాగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీ
MP Sushmita Dev: రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తృణమూల్ పార్టీని వీడారు. గత వారం రోజుల్లోనే ఆ పార్టీకి చెందిన రెండో ఎంపీ రాజీనామా చేశారు. సుష్మితా దేవ్ తండ్రి ఫేమస్ బెంగాలీ నేత సంతోష్ మోహన్ దేవ్. గతంలో అఖిల భార�
పగబట్టిండ్రు, పడగొట్టిండ్రు. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సర్కార్ను ఓడించి బీజేపీ అధికార పగ్గాలు చేజిక్కించుకోవటం గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలు అతికినట్టుగ
MP Kakoli Ghosh: 20 మంది టీఎంసీ ఎంపీలు ఆ పార్టీని వీడనున్నారు. ఆ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై లోక్సభ స్పీకర్తో మాట్లాడనున్నట్లు టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ ఓ మీడియాతో తెలిపారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లోక్సభపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆమె చూపు పార్లమెంట్వైపు పడినట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఆమె లో�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రికి మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీకి చెందిన సుమారు 60 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి వేరే కుంపటి పెట్టుకున్న
Swapan Dasgupta | నకిలీ మిత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీ నేత ఆ పార్టీని హెచ్చరించారు.
రాజకీయ ఆశ్రయం కోసం బీజేపీ వైపు చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఫిరాయింపుదారులను పార్టీలో చేర్చుకునే విషయంలో అప్రమ�