Mamata Banerjee : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. మమతకు అత్యంత సన్నిహితురాలు, పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధ్యక�
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత పోరు మరింత ముదిరింది. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం శుక్రవారం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.
Jairam Ramesh: రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడమే బీజేపీ రియల్ టార్గెట్ అని కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ అన్నారు. దీని కోసమే లోక్సభలో మూడో వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఆ క్రమ
పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబల్స్గా మారి వేరే వర్గంగా ఏర్పడిన క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాలను ఎన్నికల సంఘానికి పంపి, మమతా బెనర్జీయే తమ ప
TMC : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benerjee) వరసగా షాక్లు తగులుతున్నాయి. రెబెల్ ఎమ్మెల్యే వర్గం ఆమెను టీఎంసీ(TMC) అధినేత్రిగా తొలగించింది.
TMC | పశ్చిమ బెంగాల్ (West Bengal) లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల (Bank Accounts) ను అధికారులు స్తంభింపజేశారు. సుమారు రూ.440 కోట్ల నిధులున్న ఈ ఖాతాలపై వేటుపడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చ�
Abhishek Banerjee | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి గన్తో హల్ చేశాడు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆ ఎ�
TMC bank account freeze | పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పలు అంతర్గత సమస్యలను ఎదుర్కొంటున్నది. తిరుగుబాటు నేపథ్యంలో తాజాగా పార్టీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేయాలని కోరుతూ టీఎంసీ నేత బ�
రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్, రైతులపై వివక్ష చూపుతున్నది. సాగునీరందించే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర�
తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. త్రిపురలోని నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్స�
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ శనివారం కేంద్రమంత్రులు అమిత్ షా, భూపేంద్ర సింగ్తో భేటీ అయ్యారు.
Mamata Banerjee : టీఎంసీ పార్టీని మమతా బెనర్జీ కాంగ్రెస్లో విలీనం చేస్తారా..? ఈ అంశంపై తాజాగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీ