MP Sushmita Dev: రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తృణమూల్ పార్టీని వీడారు. గత వారం రోజుల్లోనే ఆ పార్టీకి చెందిన రెండో ఎంపీ రాజీనామా చేశారు. సుష్మితా దేవ్ తండ్రి ఫేమస్ బెంగాలీ నేత సంతోష్ మోహన్ దేవ్. గతంలో అఖిల భార�
పగబట్టిండ్రు, పడగొట్టిండ్రు. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సర్కార్ను ఓడించి బీజేపీ అధికార పగ్గాలు చేజిక్కించుకోవటం గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలు అతికినట్టుగ
MP Kakoli Ghosh: 20 మంది టీఎంసీ ఎంపీలు ఆ పార్టీని వీడనున్నారు. ఆ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై లోక్సభ స్పీకర్తో మాట్లాడనున్నట్లు టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ ఓ మీడియాతో తెలిపారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లోక్సభపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆమె చూపు పార్లమెంట్వైపు పడినట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఆమె లో�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రికి మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీకి చెందిన సుమారు 60 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి వేరే కుంపటి పెట్టుకున్న
Swapan Dasgupta | నకిలీ మిత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీ నేత ఆ పార్టీని హెచ్చరించారు.
రాజకీయ ఆశ్రయం కోసం బీజేపీ వైపు చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఫిరాయింపుదారులను పార్టీలో చేర్చుకునే విషయంలో అప్రమ�
Suvendu, Ritabrata meet | పశ్చిమ బెంగాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ నాశనానికి భారీ స్కెచ్ వేసింది. సీఎం సువేందు అధికారిని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే రీతబ్రత
Firhad Hakim : పశ్చిమ బెంగాల్లో వరుసగా పార్టీలో తిరుగుబాట్లు ఎదుర్కొంటున్న టీఎంసీకి ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా మేయర్ పదవికి టీఎంసీ కీలక నేత ఫిర్హాద్ హకిం రాజీనామా చేశారు. అయితే, మాజీ సీఎం, టీఎంసీ �
Ritabrata Banerjee | పశ్చిమ బెంగాల్లో సుమారు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చీలిక మొదలైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందానికి నేతృత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ, టీఎంసీలో ‘ఏక్నాథ్ షిండే’
West Bengal : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీకి షాక్ తగిలింది. 58 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. వారంతా కలిసి ఏకంగా అసెంబ్లీ స్పీకర్కు లేఖ సమర్పించా�
TMC : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీ నాయకత్వంపై ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
Mamata Banerjee : మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆమె నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.