Suvendu, Ritabrata meet | పశ్చిమ బెంగాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ నాశనానికి భారీ స్కెచ్ వేసింది. సీఎం సువేందు అధికారిని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే రీతబ్రత
Firhad Hakim : పశ్చిమ బెంగాల్లో వరుసగా పార్టీలో తిరుగుబాట్లు ఎదుర్కొంటున్న టీఎంసీకి ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా మేయర్ పదవికి టీఎంసీ కీలక నేత ఫిర్హాద్ హకిం రాజీనామా చేశారు. అయితే, మాజీ సీఎం, టీఎంసీ �
Ritabrata Banerjee | పశ్చిమ బెంగాల్లో సుమారు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చీలిక మొదలైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందానికి నేతృత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ, టీఎంసీలో ‘ఏక్నాథ్ షిండే’
West Bengal : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీకి షాక్ తగిలింది. 58 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. వారంతా కలిసి ఏకంగా అసెంబ్లీ స్పీకర్కు లేఖ సమర్పించా�
TMC : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీ నాయకత్వంపై ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
Mamata Banerjee : మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆమె నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో అంతర్గత సంక్షోభం తీవ్రమవుతున్నది. ఇటువంటి తరుణంలో బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది టీఎంసీ ఎమ్�
West Bengal : పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన టీఎంసీకి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు కిందిస్తాయి నేతలు పార్టీని వీడుతుండగా.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఎంసీకి గుడ్బై చెప్పేం
Mamata Banerjee : రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన 100 మంది కౌన్సిలర్లు టీఎంసీకి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే టీఎంసీకి చెందిన చాలా మంది కౌన్సిలర్లు �
Falta repoll : పశ్చిమ బెంగాల్లో మిగిలి ఉన్న మరో అసెంబ్లీ సీటును కూడా బీజేపీ దక్కించుకుంది. ఫాల్టా అసెంబ్లీ సీటుకు జరిగిన రీపోలింగ్లో బీజేపీ ఘన విజయం సాధించింది.
Jahangir Khan : పశ్చిమ బెంగాల్లోని, ఫాల్టా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి జహంగిర్ ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా వామపక్షాలు, 15 ఏండ్ల పాటు టీఎంసీ నేతృత్వంలోని మమతా బెనర్జీ రాష్ర్టాన్ని పాలించగా, తొలిసారిగ�
Mahua Moitra | ఇండిగో ఎయిర్లైన్స్ (IndiGo Airlines) కు చెందిన విమానంలో ఢిల్లీ వెళుతున్న తనను అయిదారుగురు పురుషులు వేధించినట్లు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) గురువారం ఆరోపించారు. రక్షణ వ్యవహారాల పార్లమ�