Mamata Banerjee : కోల్కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు.
TMC : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి భంగపాటు ఎదురైంది.అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేసింది.
Assembly bye-elections | ఉప ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఉత్తరాఖండ్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
Assembly by-elections | రాయ్గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బగ్దా నియోజకవర్గాల్లో టీఎంసీ విజయం సాధించింది. మణిక్తలా నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) లో మూడు స్థానాల్లో ఎన్నికలు జరగగా ర�
పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సీనియర్ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) బాత్రూమ్లో జారిపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో కుటుంబ �
Loksabha Speaker: లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, టీఎంసీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నిక అంశంలో డివిజన్ కోరినట్లు తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. కానీ అలా డిమాండ�
సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకోసం ప్రధాని మోదీ ఇప్పుడు టీ�
Exit Polls | లోక్సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు బీజేపీ షాక్ ఇవ్వనున్నది. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ముందంజలో ఉంది.
Shatrughan Sinha | ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150-200 సీట్లు కూడా రావని అలనాటి బాలీవుడ్ నటుడు, అసన్సోల్ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శతృఘ్న సిన్హా జోష్యం చెప్పారు. ఈసారి గెలుపు ఇండియా కూటమిదేనని �
Lok Sabha polls | పశ్చిమబెంగాల్లో లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జయనగర్ లోక్సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్�
Yusuf Pathan : లోక్సభ ఎన్నికల తుది దశ పోరుకు ప్రచారం గురువారం సాయంత్రం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు అగ్ర నేతలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని హోరెత్తించాయి.
INDIA bloc meet | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ సమావేశం జూన్ 1న జరుగనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ మీటింగ్లో లోక్సభ ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించనున్నారు.
EVM Tampering: బీజేపీ పార్టీ రిగ్గింగ్కు పాల్పడుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ బీజేపీ ఓట్లను సొంతం చేసుకుంటున్నట్లు టీఎంసీ పేర్కొన్నది. ఆ ఆరోపణలకు చెం
ఎన్నికల సంఘం తీరును కలకత్తా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా మీడియాలో బీజేపీ ప్రకటనల ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఈసీ విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చ