PM Modi : పశ్చిమ బెంగాల్లో నమోదైన భారీ పోలింగ్.. రాష్ట్రంలో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ జంగిల్ రాజ్ పాలనకు అంతం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బెంగాల్లోని డుమ్ డుమ్లో శుక్రవారం జరిగిన బీజేపీ ప్రచార సభలో మోద�
PM Modi: జార్గ్రామ్లో ఎన్నికల ప్రచార సమయంలో ఓ షాపుకు వెళ్లి జాల్ముడి తిన్నానని, కానీ దాని మిరప ఘాటు మాత్రం టీఎంసికి తగిలినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. కృష్ణనగర్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ
West Bengal : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సున్నిత ప్రాంతం కావడంతో భారీ భద్రత మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి.
తమిళనాడు ఒకే విడత ఎన్నికలకు, పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికలకు ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, బెంగాల్లో తొలి విడత 152 సీట్లకు ఈ నెల 23న జరిగే ఎన్నికలకు ఏర్ప
West Bengal : పశ్చిమ బెంగాల్లోని మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్తో కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మోదీ అన్నారు.
తమ మునుపటి నోటీసులు తిరస్కరణకు గురైనప్పటికీ వెరవకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కోరుతూ తాజా ప్రయత్నానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మంచిర్యాల జిల్లాలో కల్పతరువులా ఉన్న ‘శ్రీపాద ఎల్లంపల్లి’లో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గిపోతుండగా, కలవరం మొదలైంది. నీటి సరఫరా ఇలాగే కొనసాగితే నెలన్నరలో ప్రాజెక్టు అడుగంటి పోయి, మంచిర్యాలతో పాటు పెద్దపల
Election Commission : భయంలేని, హింసలేని, బెదిరింపులేని .. ఎన్నికలు బెంగాల్లో జరగనున్నట్లు ఈసీ చెప్పింది. ఇవాళ బెంగాల్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆల్టిమేటం జారీ చేసింది. మరో వైపు ఇవాళ జరిగిన ఓ భేటీలో టీఎ�
PM Modi : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతోందని విమర్శించారు ప్రధాని మోదీ. ఆదివారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహర్లో నిర్వహించిన ఎన్ని�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ధ్యేయంతో ఏర్పడిన ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టు వ్యవహరిస్తున్నది.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
West Bengal SIR : పశ్చిమ బెంగాల్లో ‘సర్’ అంశం రాజకీయ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. సర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం అర్హులైన వారి ఓట్లను తొలగిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయి. అధికార పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి మరోసారి ఒకే స్థానం