PM Modi | ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ సెటైర్లు వేశారు. ఆదివారం బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల �
Adhir Ranjan Chowdhury | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి కంటే బీజేపీకి ఓటు వేయడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన బీజేపీ బీ-టీమ�
Loksabha Elections 2024 : పశ్చిమ బెంగాల్లో టిఎంసి, కాంగ్రెస్ ఘర్షణ పడుతున్నట్టు నటిస్తున్నాయని, అయితే ఈ రెండు పార్టీల స్వభావం, సిద్ధాంతం ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా మళ్లించుకుపోతున్నా తెలంగాణ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేకుండాపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎక్కడా నోరెత్తకపోవడంతో ఏపీకి అడ్డే లేక
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ అనంద బోస్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మండిపడింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రక్రియలో గవర్నర్ త
Bengal CM | తృణమూల్ కాంగ్రెస్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధాని మోదీ మొదట అద్దంలో తనను తాను చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు.
Derek O'Brien | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమా కాదా అన్న దానిపై ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ సీఎం అ
మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా టీఎంసీ మాజీ ఎంపీ కన్వర్ దీప్ సింగ్కు చెందిన రూ.29 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది.
2022లో పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ని భూపతినగర్లో జరిగిన పేలుడు సంఘటనకు సంబంధించి విచారణ నిమిత్తం ఎన్ఐఏ పంపిన సమన్లను 8 మంది తృణమూల్ కాంగ్రెస్ నేత లు పట్టించుకోలేదని అధికార వర్గా ల
TMC : లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను ఈసీ తొలగించడం పట్ల టీఎంసీ స్పందించింది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఈసీఐతో పాటు ఇతర సంస్ధలను వాడుకునేందుకు ప్రయత్నిస్తోంద�