Bengal CM | తృణమూల్ కాంగ్రెస్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధాని మోదీ మొదట అద్దంలో తనను తాను చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు.
Derek O'Brien | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమా కాదా అన్న దానిపై ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ సీఎం అ
మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా టీఎంసీ మాజీ ఎంపీ కన్వర్ దీప్ సింగ్కు చెందిన రూ.29 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది.
2022లో పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ని భూపతినగర్లో జరిగిన పేలుడు సంఘటనకు సంబంధించి విచారణ నిమిత్తం ఎన్ఐఏ పంపిన సమన్లను 8 మంది తృణమూల్ కాంగ్రెస్ నేత లు పట్టించుకోలేదని అధికార వర్గా ల
TMC : లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను ఈసీ తొలగించడం పట్ల టీఎంసీ స్పందించింది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఈసీఐతో పాటు ఇతర సంస్ధలను వాడుకునేందుకు ప్రయత్నిస్తోంద�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆమె తలకు గాయమైంది. నుదుటి నుంచి రక్తం కారింది. దీంతో మమతా బెనర్జీని వెంటనే కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించి చికి�
Yusuf Pathan | పశ్చిమబెంగాల్లోని బెర్హమ్పూర్ నియోజకవర్గం నుంచి భారత మాజీ ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తాజాగా ప్రకట�
Adhir Ranjan | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ను లోక్సభ అభ్యర్థిగా బెర్హంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి తనపై పోటీకి దించడంపై.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బెర్హంపూర్ ప్రస్�
Congress on TMC | పశ్చిమ బెంగాల్లో ఒంటరి పోటీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పష్టం చేసింది. అంతేగాక లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసం 42 మంది అభ్యర్థులను ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. అయితే బెంగాల్లో టీఎంసీతో
Abhijit Gangopadhyay | కలకత్తా హైకోర్టు జడ్జి (Calcutta High Court judge) జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ (Abhijit Gangopadhyay) తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.
PM Modi: టీఎంసీ ప్రభుత్వ హయాంలో.. ఈ నేల మహిళలు వేధింపులకు గురైనట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. సందేశ్ఖాలీలో జరిగిన ఘటన సిగ్గుచేటు అని, స్థానిక టీఎంసీ సర్కారు మీ బాధలను పట్టించుకోవడం లేదన్నారు.