KC Venugopal : విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు టీఎంసీ, ఆప్లతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపధ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశా�
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జ
Sagarika Ghose | రాజ్యసభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో మహిళా జర్నలిస్టు సాగరిక ఘోష్, టీఎంసీ నాయకులు సుస్మితా దేవ్, మహ్మద్ నదీముల్
రాబోయే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకంపై ఇండియా కూటమిలో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేశ
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
‘ఇండియా’ కూటమిలోని విభేదాలు బెంగాల్లో మరోసారి వీధికెక్కాయి. కూటమి పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోక్సభ సీట్ల పంపకంపై చిచ్చు రేగింది. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పొత్తులో భాగ
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సొమవారంతో 27వ ఏట అడుగు పెట్టింది. అయితే ఇటీవల ఈ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ముదిరాయి.
Mamata Banerjee | ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. అయితే ఈ కార్యక్రమాన్ని తృణమూల్ కాం�
Mamata Banerjee: ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున్ ఖర్గేను ప్రపోజ్ చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. తాను చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఢి�