విపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు.
AK-47 rifle Gift to wife | వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక నేత తన భార్యకు ఏకే-47 గన్ను బహుమతిగా ఇచ్చాడు (AK-47 rifle Gift to wife). ఆ రైఫిల్ను ఆమె పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి.
గోదావరి జలాల్లో ఏపీకి 518 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. తెలంగాణకు 968 టీఎంసీలు ఉన్నాయని, ఆ నీటి హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేసింది.
పాలేరు రిజర్వాయర్లో నీరు అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరిన విషయాన్ని శాఖ ఉన్నతాధికారులు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై సీఎం వెంటనే స్పందించి సాగర్ నుంచి ఒక టీఎంసీ నీటిని ఇవ్వాలని ఆదేశాలు �
పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Polls) కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీ సీట్లను పాలక టీఎంసీ కైవసం చేసుకుంటోంది.
West Bengal results | పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) హవా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ 8,232 పంచాయతీలను కైవసం చేసుకున్నది.
పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) అధికార టీఎంసీ (TMC) దూసుకుపోతున్నది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంటున్నది.
West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. హుగ్లీలో ఓ స్వతంత్ర అభ్యర్థి ఇంట్లోకి చొరబడ
West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపిస�
Condom stuck | బీజేపీ జెండాపై కండోమ్ (Condom stuck) కనిపించింది. దీనిపై ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చర్యగా బీజేపీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగు�
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం