Mamata Banerjee | రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత మహిళా రెజ్లర్లు గత కొన్న
కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అధికార తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జోనో సంజోగ్ యాత్ర సందర్భంగా టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో కాంగ్�
Bayron Biswas | పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బైరాన్ బిశ్వాస్ హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్ట�
అధునాత వసతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ను (Sengol) ప్రతిష్టించారు. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీకి లోక్స�
ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ను ప్రారంభించడం ప్రజాస్వామ్�
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేంద్రంపై పోరాటాన్�
టీఎంసీ జాతీయ పార్టీ హోదాను ఈసీ రద్దు చేసిన తర్వాత తాను కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఫోన్ చేశానని బీజేపీ నేత సువేందు చేసిన ఆరోపణలను టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమత బుధవారం ఖండించారు.
పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం (Teachers' recruitment scam) కేసులో మరో ప్రజాప్రతినిధి అరెస్ట్ అయ్యారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కాంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార టీఎంసీ (TMC) ఎమ్మెల్యే జీబన
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ హోదా కల్పిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఉత్తరాల ఉద్యమానికి బెంగాల్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ర్టానికి ఉపాధి హామీ పథకం నిధులు నిలిపివేయడంతో కోట్లాది మంది కూలీలు ఆకలితో అల్లాడుతున్నారని టీఎంసీ జాతీయ ప్రధా
బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
మేఘాలయాలో (Meghalaya) ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు (Conrad Sangma) స్థానిక పార్టీలైన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (UDP), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (PDF) మద్దతు ప్రక�