మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland)లో బీజేపీ, దాని మిత్రపక్షాలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సాగుతున్నాయి. అయితే మేఘాలయలో (Meghalaya) మాత్రం అధికార, ప్
తాగునీటి కోసం ఆడపడుచులు బిందెలతో రోడ్డెక్కొద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ నేడు పల్లె ప్రజల కష్టాలను దూరం చేయనున్నాయి.
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 20 మంది మహిళలున్నారు.
Bengal jobs scam | పశ్చిమబెంగాల్ టీచర్ల నియామక కుంభకోణంలో అధికార పార్టీ నాయకుల ఇండ్లపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో భారీగా వెనకేసున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ
Binoy Tamang | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి గట్టి షాక్ తగిలింది. కీలక నేత బినోయ్ తమాంగ్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. డార్జిలింగ్ మున్సిపాలిటీలో
Bomb Blast | పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్లోని భూపతినగర్లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింద
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి పట్టుమని ఏడాదిన్నర దాటిందేమో.. ఆ ఎన్నికల్లో బీజేపీ వేయని వేషం లేదు.. వాడని ఆయుధం లేదు.. ఆడని డ్రామా లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం దగ్గర్నుంచి.
పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీగా ఖర్చు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ రామ రాజ్యం బాగా ఖరీదైన వ్యవహారమని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర శుక్రవారం కాషాయ పార్టీపై మండిపడ్డారు.
కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్లో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను తొలగించాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.