కోల్కతా: అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రిపున్ బోరా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సుస్మితా దేవ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అభిషేక్ బెనర్జీ ఈ విషయాన్ని
నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
బీజేపీ అహంకారాన్ని బైపోల్స్ ద్వారా నాశనం చేశారని బాలీగంజ్ ఉప ఎన్నికల్లో ముందంజలో వున్న తృణమూల్ అభ్యర్థి బాబుల్ సుప్రియో అన్నారు. బాలీగంజ్ ప్రజలు సరైన తీర్పునే ఇచ్చారని పేర్కొన్నారు. తన సొంత �
పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో కాషాయ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇద్దరు బీజేపీ నేతలు వీరంగం వేశారు. జిల్లాలోని చత్నా గ్రామంలో నీటి సమస్యపై నిరసన సందర
పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
స్థానిక ఎన్నికల్లో టీఎంసీ ప్రభంజనం 108లో 102 తృణమూల్ ఖాతాలోనే ఖాతా తెరవని కమలదళం కోల్కతా, మార్చి 2: బెంగాల్ ప్రజలు మరోసారి బీజేపీని పూర్తిగా తిరస్కరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన జాతీయ పాలకపక్షా�
TMC | పశ్చిమబెంగాల్లో తనకు తిరుగులేదని సీఎం మమతా బెనర్జీ నేతృంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) మరోసారి నిరూపించుకున్నది. రాష్ట్రంలోని నాలుగు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్స్వీప్ �
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదన్నారు. కానీ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు మద్దత�