గోదావరి జలాల్లో ఏపీకి 518 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. తెలంగాణకు 968 టీఎంసీలు ఉన్నాయని, ఆ నీటి హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేసింది.
పాలేరు రిజర్వాయర్లో నీరు అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరిన విషయాన్ని శాఖ ఉన్నతాధికారులు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై సీఎం వెంటనే స్పందించి సాగర్ నుంచి ఒక టీఎంసీ నీటిని ఇవ్వాలని ఆదేశాలు �
పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Polls) కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీ సీట్లను పాలక టీఎంసీ కైవసం చేసుకుంటోంది.
West Bengal results | పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) హవా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ 8,232 పంచాయతీలను కైవసం చేసుకున్నది.
పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) అధికార టీఎంసీ (TMC) దూసుకుపోతున్నది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంటున్నది.
West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. హుగ్లీలో ఓ స్వతంత్ర అభ్యర్థి ఇంట్లోకి చొరబడ
West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపిస�
Condom stuck | బీజేపీ జెండాపై కండోమ్ (Condom stuck) కనిపించింది. దీనిపై ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చర్యగా బీజేపీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగు�
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం
Mamata Banerjee | రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత మహిళా రెజ్లర్లు గత కొన్న
కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అధికార తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జోనో సంజోగ్ యాత్ర సందర్భంగా టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో కాంగ్�