టీచర్స్ రిక్రూట్మెంట్ స్మామ్లో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధ ఛటర్జీ ఉదంతంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను టీఎంసీ ఆదేశించింది.
Partha Chatterjee | ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటం, మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేయడం పశ్చిమ బెంగాల్లో కలకలం సృష్టిస్తున్నది. పార్థాను ఇప్పటికీ మంత్రివర్గంలో
టీఎంసీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ కథనం కోల్కతా, జూలై 9: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె హత్య నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ సంచలనాత్మక కథనం వెలువరించింది. అబె హత్యకు, మోదీ సర్కార�
బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కే చం ద్రశేఖర్రావు కచ్చితంగా అవసరమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆంతరంగికుడు, టీఎంసీ సీనియర్ నేత సౌగతార�
బెంగాల్కు రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడంపై వివరణివ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5,6 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బర్ధమాన్ జి
కోర్టుల్లో స్థానిక భాషనే ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ సూచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఈ విషయంపై తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ మాట్లాడారు. హైకోర్టు జడ్జీలుగా ఇతర రాష్ట్రాల వారు వచ్చ
కోల్కతా: అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రిపున్ బోరా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సుస్మితా దేవ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అభిషేక్ బెనర్జీ ఈ విషయాన్ని
నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
బీజేపీ అహంకారాన్ని బైపోల్స్ ద్వారా నాశనం చేశారని బాలీగంజ్ ఉప ఎన్నికల్లో ముందంజలో వున్న తృణమూల్ అభ్యర్థి బాబుల్ సుప్రియో అన్నారు. బాలీగంజ్ ప్రజలు సరైన తీర్పునే ఇచ్చారని పేర్కొన్నారు. తన సొంత �