BJP | పదమూడు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పలుచోట్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆ పార్టీ కొన్ని నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్లో, ప్రస్తుతం అధికారంలో
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగు స్ధానాల్లో టీఎంసీ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఉప పోరులో నాలుగు నియోజకవర్గాలకు గాను మూడు నియోజకవర్
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ రఫాడించింది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ విజయ దుందుబీ మోగించిన దీదీ పార్టీ.. అదే ఊపులో కొత్త రికార్డులను నమ
కోల్కతా: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణమూల్ పార్టీకి బీజేపీ ఇవ్వలేకపోయింది. కూచ్బిహార్
TMC | పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. డప్పు దరువు�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మూడు లోక్సభ, 29 అసెంబ్లీ సీట్ల ఫలితాలను రౌండ్ల వారిగా రిలీజ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల బీ�
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న గోవా ఫార్వర్డ్ పార్టీ చీఫ్ విజయ్ సర్ధేశాయ్ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జ
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో జోష్ నెలకొంది. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ గోవాలో బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు. లియాండర్ ప�
Krishna Kalyani: పశ్చిమబెంగాల్లో ప్రతిపక్ష బీజేపీ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు
లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశించనున్నది. దీనిలో భాగంగా యూపీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్పతి త్రిపాఠి, ఆయన కుమారుడు లలితేశ్పతి త్రిపాఠిని ఆహ్వానించింది. వారిద్దరూ సోమ
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అక్టోబర్ 30న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్ధానాల ఉప ఎన్నికలకు ముందు కాషాయ పార్టీపై పాలక టీఎంసీ విమర్శలు గుప్పించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత
కోల్కతా : బంగ్లాదేశ్లో దుర్గా పూజ సందర్భంగా హిందువులపై ఇటీవల జరిగిన దాడులు ముందస్తు కుట్రలో భాగమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం దాల్చారన
షిల్లాంగ్ : కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా క
Goa Ex-CM: గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్హో ఫలేరో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నాయకుడు అభిషేక్ బెనర్జి సమక్షంలో ఫలేరో టీఎంసీ తీర్థం