తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో విపక్ష సర్కార్లను కూల్చేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
20 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల శ్రీశైలానికి 2.79 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నందికొండ/ అయిజ/ మదనాపూర్/ శ్రీశైలం/ దేవరకద్ర/ రాజోళి, ఆగస్టు 28 : కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక�
బోల్పూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 11: పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు �
విస్తృత ధర్మాసనం తిరిగి సమీక్షించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిన 17 పార్టీలు ‘పీఎంఎల్ఏ’ లోపాలను చూడకుండానే ఆదేశాలు కోర్టు సమర్థనతో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు బలం చేకూరినట్ల�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్మామ్లో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధ ఛటర్జీ ఉదంతంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను టీఎంసీ ఆదేశించింది.
Partha Chatterjee | ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటం, మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేయడం పశ్చిమ బెంగాల్లో కలకలం సృష్టిస్తున్నది. పార్థాను ఇప్పటికీ మంత్రివర్గంలో
టీఎంసీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ కథనం కోల్కతా, జూలై 9: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె హత్య నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ సంచలనాత్మక కథనం వెలువరించింది. అబె హత్యకు, మోదీ సర్కార�
బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కే చం ద్రశేఖర్రావు కచ్చితంగా అవసరమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆంతరంగికుడు, టీఎంసీ సీనియర్ నేత సౌగతార�
బెంగాల్కు రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడంపై వివరణివ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5,6 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బర్ధమాన్ జి
కోర్టుల్లో స్థానిక భాషనే ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ సూచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఈ విషయంపై తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ మాట్లాడారు. హైకోర్టు జడ్జీలుగా ఇతర రాష్ట్రాల వారు వచ్చ