తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై పట్టు కోసం సాగుతున్న పోరు ఆదివారం న్యాయపరమైన వేదికకు విస్తరించింది. పార్టీ పేరు, గుర్తు, సంస్థాగత హోదాలను రితబ్రత వర్గం చట్ట విరుద్ధంగా వాడుకొంటూ కార్యకర్తలను, మద్దతుదారుల�
పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబల్స్గా మారి వేరే వర్గంగా ఏర్పడిన క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాలను ఎన్నికల సంఘానికి పంపి, మమతా బెనర్జీయే తమ ప
తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకురాలు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నాయకత్వాన్ని సవాలు చేస్తున్న తిరుగుబాటు వర్గం పార్టీ చైర్�
ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు నేడు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ముక్కలు చెక్కలు కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంల�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ముక్కలు చెక్కలు అయినా వెనక్కి తగ్గేదే లేదు అంటూ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ క్షేత్రస్థాయిలో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరుబాటకు దిగారు
బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని విపక్ష టీఎంసీ పార్టీలో విభజన గురించి మర్చిపోకముందే దేశ రాజకీయాల్లో మరో ప్రతిపక్ష పార్టీలో తిరుగుబాటు చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని శివసేన (యూబీటీ)లో మరో చీలిక తప్ప
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలన్నర రోజుల తర్వాత తాను పోటీచేసిన భవానీపూర్ స్థానంలో ఫలితాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఆమె
Mamata Banerjee : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం పార్టీ పరంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తను పోటీ చేసిన భవానిపూర్ నియోజకవర్గంలో ఓడిపోవడాన్ని ఆమె జీర్ణించుకోల�
స్వార్థ రాజకీయాల కోసం సొంత కూటమిలోని మిత్రులకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తున్నదా? రాజకీయ అవకాశవాదంతో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలనుకొంటున్నదా? గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను వ
తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. త్రిపురలోని నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్స�
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ శనివారం కేంద్రమంత్రులు అమిత్ షా, భూపేంద్ర సింగ్తో భేటీ అయ్యారు.
TMC turmoil | పశ్చిమబెంగాల్ (West Bengal) లో అధికార పీఠాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో అంతర్గత సంక్షోభం తీవ్రతరమవుతోంది. పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) కి అత్యంత సన్నిహితుడు, సీనియర్ ఎంపీ (Senior MP) సుదీప్ బంధో�
Mamata Banerjee : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దక్షిణ కోల్కతాలోని నేతాజి నగర్ పోలీస్ స్టేషన్లో కోల్కతాకు చెందిన ఒక వ్యక్తి మమతపై ఫిర